Home / MOVIES (page 244)

MOVIES

గోవాలో శ్రీముఖి ర‌చ్చ

బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది. త‌న ఫ్రెండ్స్ యాంక‌ర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు ప‌లువురు స్నేహితుల‌తో క‌లిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డ వీడియో‌లు, ఫొటోలు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి . యాంక‌ర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …

Read More »

అబ్బో ర‌కుల్ యోగాస‌నాలు.. మతిపోతున్నాయి..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను స‌త్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ ఉంటుంది. నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయ‌డం లేదంటే యోగ‌స‌నాలు చేస్తూ శ‌రీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వ‌ర్కువ‌ట్స్ చేసే స‌మ‌యంలో ప్ర‌త్యేక దుస్తులు ధరించి ఫొటోల‌కు ఫోజులిచ్చే ఈ అమ్మ‌డు ఆ ఫొటోల‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా …

Read More »

సినీ న‌టుడు కాంతారావు స‌తీమ‌ణి క‌న్నుమూత

అనాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల స‌మ‌యంలో కాంతారావు స‌తీమ‌ణి హైమావ‌తి(87) గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌ల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా,  …

Read More »

కీర్తి సురేష్ కు మరో గుర్తింపు.. ఏంటి అది..?

మహానటి’ కీర్తి సురేష్ కు మరో గుర్తింపు లభించింది తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో ఆమెకు స్థానం దక్కింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రసీమల్లో ఆమె చేస్తున్న విశేష సేవలకు ఈ గుర్తింపు లభించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. దీనిపై స్పందించిన కీర్తి.. ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వివిధ రంగాల ప్రముఖుల సరసన తన పేరుండటం ఆనందంగా ఉందని …

Read More »

సరికొత్తగా వకీల్ సాబ్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో …

Read More »

బాలయ్యతో గోపీచంద్ మలినేని మూవీ

ఇటీవల కరోనా కాలంలో విడుదలై మాస్ మహారాజ్ రవితేజ,అందాల రాక్షసి శృతి హాసన్ నటించిన క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని టాక్. గోపీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచే సెట్స్ పైకి వెళ్తుందట. దీనిపై త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ …

Read More »

రైతు ఉద్యమానికి పాప్ సింగర్ రిహాన్నా మద్దతు

ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహాన్నా రైతు ఆందోళనలకు మద్దతిచ్చింది. ‘ఈ అంశంపై మనం ఎందుకు మాట్లడటం లేదు’ అని ట్విట్టర్ లో ప్రశ్నించింది. ఆమె అడిగిన తీరుకు సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశ సెలబ్రిటీలు ఎక్కడా అంటూ నెటిజన్లు #UselessIndian celebrities అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమెకు కౌంటర్గా కంగనా ‘వారు రైతులు కాదు. అందుకే వారి గురించి ఎవరూ మాట్లాడరని’ ఘాటుగా సమాధానమిచ్చింది.

Read More »

డిఫరెంట్ గా “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది భిన్నమైన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నానికి మడోన్నాకు కలకత్తా నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఇంకా ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు

Read More »

KGF-2 విడుదల రోజు సెలవు కావాలంటూ ప్రధాని మోదీకి లేఖ

కేజీఎఫ్ అనే క‌న్న‌డ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి అంద‌రి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జ‌రుగుతుంది. మ‌రోవైపు కేజీఎఫ్ …

Read More »

హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి  ఇటీవల పలు విషయాలు పంచుకుంది. తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది. తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat