‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా. టైటిల్ చూసి ఈ సినిమా అందానికి సంబంధించిందై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యారు. మన తెలుగు వారు ఎంత గానో ప్రేమించే ఛాయ్ గురించి సినిమాలో ఉండటం చూసి సంతోష పడ్డారు. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ …
Read More »కాజల్ అగర్వాల్ పెళ్లి ఫొటో వైరల్
హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం పూర్తయింది. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లిని ముగించేసింది కాజల్ అగర్వాల్. చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్.. చివరికి తన ప్రేమని, ప్రియుడిని తెలియజేసింది. అంతే.. అప్పటి నుంచి నిత్యం కాజల్ వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్టోబర్ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు …
Read More »పవన్ కు సతీమణిగా సాయిపల్లవి…?
పవన్కల్యాణ్ సరసన సాయిపల్లవి నటించనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం సినీ వర్గాల నుండి వినబడుతోంది. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రను పవన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో పవన్తో పాటు మరో కథానాయకుడికి చోటుంది. అందులో రానా దగ్గుబాటి …
Read More »ఎమ్మెల్సీగా ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ ఎంఎల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయిన …
Read More »శ్రీకాంత్ సరసన శృతి
శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్ తెలిపారు. తెలుగు తెరకు ‘పటాస్’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు. వెంకటేశ్ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ …
Read More »డ్రగ్స్ కొంటూ అడ్డంగా దొరికిన నటి
దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని నెలలుగా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్గా ఎన్సీబీ చేతికి చిక్కింది. ‘సంవాదన్ …
Read More »కరోనా టైంలో కూడా ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీల్లో చాలా మంది ఫేవరెట్ టూరిజం డిస్టినేషన్ గా గోవాను ఎంచుకుంటునున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల నటీనటులు రిలాక్స్ అయ్యేందుకు గోవా వెళ్తున్నారు. టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ గోవా ట్రిప్ కు వెళ్లింది. గోవా లొకేషన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసింది. ఎరుపు …
Read More »హృతిక్ ఇంటి విలువ ఎంతో తెలుసా…?
ట్ డ్యూప్లెక్స్ పెంట్ హౌజ్ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్ ఇన్ ది ఎయిర్ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని …
Read More »మధుర వైన్స్ మూవీ రివ్యూ & రేటింగ్
ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “మధుర వైన్స్”. ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి. కథ కాలేజీ డేస్ …
Read More »