బిగ్ బాస్ విన్నర్ ను నిర్ణయించేది ప్రేక్షకులే.. నేను, ఆర్గనైజర్స్, రికమండేషన్స్ అలాంటివి చెల్లవు. ఎవరికి ఎన్నిఓట్లు వచ్చాయి అన్నదే ముఖ్యం.. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లువేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించేందుకు థర్డ్ పార్టీ ఉంది. వాళ్లు ముంబైనుండి నెట్ వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు టైటిల్ ను ముందే డిసైడ్ అయ్యారనదాంతో కన్ఫ్యూజన్ వద్దు అంటూ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాటలు.. అయితే బిగ్ …
Read More »మొన్న భార్య విషయంలో షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు శుభవార్తతో మీ ముందుకు..!
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుగా అరంగేట్రం చేసిన మనోజ్ కొన్ని మంచి సినిమాల్లో నటించినా ఎక్కువ పరాజయలనే మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. తమమధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని మనోజ్ తెలిపారు. అయితే దీపావళి సందర్భంగా మరోకొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించినట్లు …
Read More »చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకకు నలుగురు పిల్లలతో వచ్చిన పవన్ కళ్యాణ్
తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ …
Read More »వర్మ సినిమాలో అన్ని పాత్రలు ఓకే గాని కత్తి మహేష్ ను ఎందుకు అలా చూపించారు.?
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాతో మరోసారి రాజకీయంగా చర్చ జరిగేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కె.ఎ.పాల్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, తనయుడు నారా లోకేష్, బ్రాహ్మణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్ని పాత్రలను ఆయా వ్యక్తులను పోలి ఉండే ఆర్టిస్టులతో తీస్తున్నారు. కానీ ఒక్క …
Read More »స్టార్ హీరోకు బాంబు బెదిరింపు
అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!
అజ్మల్ అమీర్…ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని సినీ రాజకీయ రంగాల దృష్టిని ఆకర్షించాడు. ఓ సైడ్ నుంచి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా కనిపిస్తాడు. గతంలో తమిళ్ లో వచ్చిన రంగం సినిమాలో నెగిటివ్ రోల్ లో సీఎం పాత్రలో నటించారు. గతంలో ప్రభంజనం పేరుతో వచ్చిన ఓ సినిమాలో నటించారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే
తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …
Read More »ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …
Read More »సుకుమార్ నీకోదండం..నాకు ఆర్య లాంటి సినిమానే కావాలి..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది వారి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలే. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాయి. అయితే వీరిద్దరూ వారి మూడో చిత్రం తీయనున్నారు. దీంతో హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ కి అడ్వాన్స్ కూడా …
Read More »బిగ్ బాస్ లోకి టాప్ హీరోయిన్ చీర్ గర్ల్ గా రానుందా..?
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ముగింపు దశకు వచ్చేసింది. ఇంటి సభ్యులలో చివరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. షో చివరి దశకు వచ్చేయడంతో ఫైనల్ కోసం యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ ఐదుగురు ఫైనల్ లో ఆడతారు. అయితే ఫైనల్ లో విజేతను ప్రకటించడానికి నాగార్జున చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఫైనల్ లో టీఆర్పీ రేటింగ్స్ …
Read More »