తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. మంచు కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మంచు మనోజ్ కుమార్ ఇండస్ట్రీలో మొదట్లో కొన్ని హిట్ సినిమాలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో మంచు మనోజ్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో హీరో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో తిరిగి మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. wanted to …
Read More »మహేష్ కు పోటీగా అక్కినేని కోడలు..ఎందుకంటే ?
సూపర్ స్టార్ మహేష్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రానికి గాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మరో పక్క అక్కినేని కోడలు నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ. ఈ రెండు చిత్రాలు విజయదశమి సందర్భంగా జెమినీ టీవీ మరియు మా టీవీలో వచ్చాయి. ఈ రెండు చిత్రాల ప్రీమియం షోల టీఆర్పీ రేటింగ్స్ ముగిసాయి. తాజా సమాచారం ప్రకారం మహర్షికి 9.2 …
Read More »కొరటాల సినిమాలో పేరుకే హీరోయిన్..మరి మెగాస్టార్ కు అదే వర్తిస్తుందా..?
దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే …
Read More »మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు
టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా …
Read More »పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే చుక్కలు చూపిస్తాడేమో..!
ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతి పైనే పడింది. ఎందుకంటే సంక్రాంతికి పండగ ఎంత ముఖ్యమో అప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా అంతే ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాలపైనే పడింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం, దానివల్ల సినిమాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలకు ముందు రోజు వెంకీ మామ …
Read More »20 ఏళ్ల తరువాత భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ..!
ప్రముఖ నటి రమ్యకృష్ణ 20ఏళ్ల తరువాత తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం లో నటించబోతుంది. మరాఠీలో సూపర్ హిట్ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంభందించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత క్రిష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాను …
Read More »సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్..సోషల్ మీడియాలో ఏమంటున్నారో తెలుసా
బిగ్బాస్ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్బాస్ టైటిల్ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం …
Read More »మొత్తానికి విజయ్ వీడియో లీక్ అయింది..?
నిన్నటి వరకు దమ్మున్న సినిమాలు తీసి మార్కెట్ లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ మరో ప్రయోగానికి తెరలేపాడు. ఈ సారి హీరోగా కాకుండా…నిర్మాతగా అడుగుపెట్టారు. మీకు మాత్రమే చెబుతా సినిమా టైటిల్ తో తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి సినిమా తీశాడు. ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక వీడియో లీకేజ్ తో సినిమా మొత్తం ఉండనున్నట్లుగా …
Read More »‘ప్రతిరోజూ పండగే’..సుప్రీమ్ హీరో ఈసారైన గట్టేకేనా..?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు.ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సినిమాలు విడుదల లిస్టులో విడుదల తేదీ పోస్టర్ను ఆవిష్కరించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు మరియు బన్నీ వాస్ మరియు యువి క్రియేషన్స్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఐన …
Read More »హేమమాలిని బుగ్గలపై మంత్రి షాకింగ్ కామెంట్లు
బాలీవుడ్ ఒకప్పటి అందాల బ్యూటీ ,సీనియర్ నటి,బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన ఎం.పీ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ నోరు జారారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశిలిచ్చిన పట్టు మని పదిహేను రోజుల్లో …
Read More »