టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేష్ మహేష్ సూర్య పాత్రలో పోషించానున్నాడని తెలిసిందే. అంతేకాకుండా విజయశాంతి ముఖ్య పాత్రలో పోషించనుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ ఎంట్రీ సాంగ్ విషయంలో రోజుకో కధనం బయటకు వస్తుంది. మొన్నటి వరకు మీనాక్షి దీక్షిత్ అని వార్తలు రాగా తాను …
Read More »నాగచైతన్య తో రొమాన్స్ చేయనున్న కన్నడ భామ..పాపం గల్లా !
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడనే విషయం తెలిసిందే. ఇందులో నభ నటేష్ హీరోయిన్ గా చేస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంభందించి ‘అదే నువ్వు అదే నేను’ అని టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని తాజాగా అందిన సమాచారం ప్రకారం వారి సినిమా కాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. వీరి సినిమా కాన్సిల్ అయినప్పటికీ అదే టైటిల్ తో …
Read More »విజయశాంతిగారితో నటిస్తుండడం చూస్తుంటే..ఆ ఫీలింగ్ కలుగుతోంది..మహేశ్ బాబు ట్వీట్
ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. …
Read More »ఆత్మహత్య చేసుకోవాలనుకున్న..సీనియర్ నటుడు చలపతిరావు
“అమ్మాయిలు హానికరం కాదుకానీ… పక్కలోకి పనికివస్తారంటూ” రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు .తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ . ఆ కామెంట్ పట్ల మహిళా సంఘాలు అయితే చలపతిరావు అనే వ్యక్తి బతకడమే వేస్ట్ అనే స్థాయిలో మండిపడ్డారు. సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఇష్టమొచ్చినట్టు …
Read More »నల్లమల అడవులపై విజయ్ దేవరకొండ ట్వీట్..శభాష్ అంటున్న అభిమానులు
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్కు వ్యతిరేకంగా హీరో విజయ్ దేవరకొండ మద్దతు తెలిపాడు. ‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను …
Read More »సైరా రికార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …
Read More »అందాలతో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆరబోసిన అందాలు కుర్రకారుతో పాటు …
Read More »రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద …
Read More »