సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే కలయికలో వస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ కు ఇది 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలే పెట్టుకుంది చిత్ర యూనిట్.అంతేకాకుండా మహేష్ ఫాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.మహేష్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ కు సిద్దమవుతున్నాడు.యంగ్ డైరెక్టర్స్ అందరు కూడా మహేష్ తోనే సినిమా తియ్యాలని అనుకుంటున్నారు.ఇప్పటికే అనిల్ రావిపూడితో తన …
Read More »యూట్యూబ్ రికార్డు బ్రేక్ చేసిన హైబ్రిడ్ పిల్ల..!
సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే’ అనే పాటకు తాను వేసిన …
Read More »అనసూయ.. మసాజ్ చేస్తూ దుస్తులు లేకుండా తొడలు కనిపించేలా ఫొటో
అనసూయ అంటే హాట్… హాట్ అంటే అనసూయ అలా ఉంటుంది ఆమె అభిమానులకు చూపించే అందం. తన హాట్ ఫోటోషూట్ చేసి యువత మతులు చెడగొట్టేస్తుంది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్ చేస్తూ బిజీగా మారిపోయిన అనసూయ హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ను పండిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యాంకరింగ్ లో గానీ, సినిమాల్లో గానీ తాను కనిపిస్తే అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకొంటుంది. …
Read More »15 లక్షల లైక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నా హీరోయిన్ బికినీ ఫోటో
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్స్లో అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో తెలిసిందే . శృంగార నటి సన్నీలియోన్ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన గ్లామరస్ నటనతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుతూనే ఉంది. అయితే తాజాగా ఈ శృంగార తార సన్నీ సోషల్ మీడియాలో అదిరిపోయే బికినీతో దర్శనమిచ్చింది. ఇటీవల ఇంత హాట్ బికినీలో సన్నీ కనిపించిందేం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఇలా …
Read More »రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …
Read More »టాలీవుడ్ లేటెస్ట్..నిర్మాతగా అల్లుఅర్జున్
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …
Read More »నటి సురేఖా వాణి భర్త మృతి
నటి సురేఖా వాణి భర్త, టీవీషోల దర్శకుడు సురేశ్ తేజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం ఉదయం మరణించారు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేఖ, సురేశ్లది ప్రేమ వివాహం. సురేఖ టీవీ యాంకర్గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి.. పెళ్లిచేసుకున్నారు. సురేశ్ తేజ డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలలో సురేఖ వాణి …
Read More »సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మహేష్ బాబు హీరోయిన్ ఫోటోలు….హాటే హాట్
షాహిద్ కపూర్,కియారా అద్వాణీ హిందీలో జంటగా నటిస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.అయితే ప్రస్తుతం కియరా అద్వాణీ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ ఫొటోస్ చూస్తున్న అందరు షేర్లు మీద షేర్లు చేస్తున్నారు.ఇక ఈ చిత్రం అర్జున్ రెడ్డికి …
Read More »ఆస్పత్రినుంచి గాయని జానకి డిశ్చార్జి..
ప్రముఖ గాయని ఎస్.జానకి కాలి గాయం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మైసూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందిన ఆమె, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు ఆమెను 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఓ శుభకార్యం కోసం మైసూరులో బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అక్కడే ప్రమాదవశాత్తూ కాలుజారిపడ్డారు. కాలు మడత పడ్డంతో కీలు పూర్తిగా దెబ్బతింది. తుంటికి కూడా …
Read More »చిరుతో అనుష్క..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుందనే వార్త అప్పట్లో దావానంలా పాకింది. తాజా …
Read More »