టాలీవుడ్ యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది.హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ ఒకటో తేదిన విడుదల చేయనున్నారు. తనకి …
Read More »మరోసారి వార్తల్లోకి శ్రీరెడ్డి ..!
శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ ను దాదాపు నాలుగు నెలలు పాటు కుదిపేసిన పేరు .ఇండస్ట్రీ లో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద అలుపు ఎరగని పోరాటం చేసింది. శ్రీరెడ్డి చేసిన పోరాట ఫలితంగా తెలుగు ఇండస్ట్రీ దిగొచ్చి ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ మీద కమిటీ వేసింది .అయితే తాజాగా మరోసారి శ్రీరెడ్డి వార్తల్లోకి వచ్చారు .ఈ క్రమంలో ఇండస్ట్రీ లో తొంబై శాతం తెలుగు వారికీ …
Read More »ఆ హీరో అంటే చాలా ఇష్టం…!
సాయిపల్లవి ఫిదా మూవీ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న నేచురల్ బ్యూటీ .ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ మూవీ బ్లాక్ బ్లాస్టర్ కాకపోయిన కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న ముద్దుగుమ్మ . అయితే ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అమ్మడు .ఆ ఇంటర్వ్యూ లో అమ్మడు ఒక ముఖ్యమైన విషయం తెల్పింది …
Read More »ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సంతాపం తెలిపిన వైఎస్ జగన్
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి..ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత , ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాదాల రంగారావు మృతి పట్ల వైసీపీ …
Read More »టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!!
ప్రముఖ విప్లవ నటుడు, ప్రముఖ నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాదాల రంగారావు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని తన సినిమాల ద్వారా చూపించారు. ఛైర్మన్ చలమయ్య చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నవతరం అనే నిర్మాణ సంస్థను స్థాపించి యువతరం …
Read More »తాత నోట రంగమ్మ పాట.. సమంత ఏమని ట్వీట్ చేసిందో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా మంచి విజయం సాధించి 200 కోట్ల వసూళ్ళు చేసిన విషయం తెలిసిందే.. దేవి శ్రీ అందించిన సంగీతం, చంద్రబోస్ లిరిక్స్తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, అనసూయల పర్ఫార్మెన్స్ సినిమా సక్సెస్లో సగభాగం అయ్యాయి. ఈ చిత్రంలో రంగమ్మ.. మంగమ్మ …
Read More »టీడీపీ నేతలకు వైసీపీ నేత అంబటి రాంబాబు మైండ్ బ్లోయింగ్ సవాల్..!!
రమణ దీక్షితులపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతున్నారంటూ పేట్రేగి పోయారు. అంత భయం లేకుండా పోయిందా..? అంటూ రమణ దీక్షితులపై కోపోద్రిక్తులై పోయారు. అసలు ఎవడు అతను..? అంటూ చింతులు తొక్కిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటా అనేశారు. రమణ దీక్షితులను బొక్కలోకి తోసి నాలుగు తంతే.. అన్ని నిజాలు వస్తాయంటూ మంత్రి …
Read More »ఎయిర్ హోస్ట్కు ప్రభాస్ సర్ప్రైజ్..!!
మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది. అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున …
Read More »శ్రీదేవి మరణంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు..!!
యువ సామ్రాట్ నాగార్జున ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోన, అలాగే, నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మల్టీస్టార్ చిత్రంలో ను నటిస్తున్నారు. అయితే, రామ్గోపాల్ వర్మ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని జూన్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం తాను మరిచిపోలేని …
Read More »రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …
Read More »