Home / NATIONAL (page 136)

NATIONAL

మెట్రో టైం టేబుల్ విడుదల

చెన్నైలో ఈనెల 7వ తేది నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టైమ్‌టేబుల్‌ను చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నాలుగవ దశ లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడం వల్ల ఈనెల 7వ తేదీ నుంచి మెట్రోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం మెట్రో రైల్వేస్టేషన్లు మాత్రం పనిచేయవు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మెట్రోరైళ్లలో ప్రయాణం …

Read More »

అగమ్యగోచరంగా కాంగ్రెస్ నేతల పరిస్థితి

కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌లో ఇక తమకు భవిష్యత్ లేదని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు పార్టీని వీడడం భారంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరడం తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బేరేజు వేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ప్రధానిగా మోదీ మరింత బలపడతారని, అలాంటి సమయంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపు అన్నది అత్యాసే అవుతుందని …

Read More »

ఒక్క ఆగ‌స్టులోనే 20 ల‌క్షల క‌రోనా కేసులు

దేశంలో కరోనా కేసులు విప‌రీ‌తంగా పెరి‌గి‌పో‌తు‌న్నాయి. ఇటీ‌వల ప్రపం‌చంలో ఒక్క‌రో‌జు‌లోనే అత్య‌ధి‌కంగా కేసులు నమో‌దైన దేశంగా రికార్డు సృ‌ష్టిం‌చిన భారత్‌.. తాజాగా ఒక్క‌నె‌ల‌లోనే అత్య‌ధిక కేసులు వెలు‌గు‌చూ‌సిన దేశంగా నిలి‌చింది. భార‌త్‌లో ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల కేసులు (19,87,705 కేసులు) నమో‌ద‌య్యాయి. ఒక్క నెలలో ఇన్ని కేసులు ప్రపం‌చంలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ నమో‌ద‌వ‌లేదు. జూలైలో అమె‌రి‌కాలో 19,04,462 కేసులు వెలు‌గు‌చూ‌శాయి. ఆ రికా‌ర్డును భారత్‌ …

Read More »

కరోనా కేసుల్లో 18-44 వయస్కులే 54 శాతం

దేశవ్యాప్తంగా కరోనా వైర్‌సతో ఇప్పటిదాకా 66,333 మంది మృతిచెందారు. మృతుల్లో 51శాతం మంది అరవై ఏళ్లు, ఆపైన వయసు గల వారేనని కేంద్రం పేర్కొంది. మృతుల్లో 18-25ఏళ్లలోపు వారు ఒకశాతం, 26-44 ఏళ్లలోపు వారు 11శాతం, 45-60 ఏళ్లలోపు వారు 36శాతం ఉన్నారని వెల్లడిచింది. మృతుల్లో 69శాతం పురుషులే ఉన్నారని పేర్కొంది. పాజిటివ్‌ కేసుల్లో 54శాతం మంది 18-44 ఏళ్లలోపువారేనని వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటులో మరింత తగ్గుదల …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేతలకు బీజేపీ ఆహ్వానం

కాంగ్రెస్ సీనియర్ నేత‌లు క‌పిల్ సిబ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి బీజేపీలో చేరాల‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సూచించారు. ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశార‌ని, పార్టీని నిర్మించార‌ని అన్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత కూడా వారికి పార్టీలో గౌర‌వం ద‌క్క‌డ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. పార్టీ అధ్యుక్షుని మార్పున‌కు సంబంధించి సిబ‌ల్‌, ఆజాద్ వంటి నేత‌లు బీజేపీకి అమ్ముడుపోయార‌ని …

Read More »

తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. 1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

Read More »

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద‌వాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్ర‌‌స్తుతం ఆయ‌న కోలుకున్నార‌ని ద‌వాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి. దీంతో ఈరోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ఆయ‌న ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉద‌యం దేశ‌ప్ర‌జ‌ల‌కు ఓనం శుభాకాంక్ష‌లు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ఈ …

Read More »

దేశంలో 36 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైరస్ మ‌రింత‌గా విజృంభిస్తోంది‌. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది క‌రోనా బారిన ప‌డ‌గా, ఈ రోజు కూడా అంతే సంఖ్య‌లో పాజ‌టివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 78,512 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌వ‌గా, 971 మంది …

Read More »

భూమన లేఖ చదివితే సెల్యూట్ కొట్టాల్సిందే

ఆ లేఖను ముఖ్యమంత్రికి ముడిపెట్టడం నవ్వు తెప్పించింది..! ********************************** బిజెపి నేత‌ సునీల్‌ థియోధర్ కి భూమన లేఖ *******************************## శ్రీ సునీల్ థియోధర్ గారికి నమస్కారం. మీరు ట్విట్టర్ లో నా గురించి ప్రస్తావించిన విషయం చదివి ఈ వివరణ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. ఒక భారతీయుడిగా, హైంధవ ధర్మం పట్ల అపార నమ్మకం గల భక్తుడిగా భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం …

Read More »

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్‌.వసంతకుమార్‌ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat