Home / NATIONAL (page 226)

NATIONAL

భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు ఎందుకు కనుక్కోలేక పోయాయో తెలుసా?

భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు కనుక్కోలేకపొవడానికి కారణం “నేత్ర” …. భారత యుద్ద విమానాల రక్షణ కొసం ఏయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా నేత్ర ను రంగంలోకి దించింది ….. నేత్ర అనేది Airborne early warning and control …. ఇది పాకిస్థాన్ రాడార్లకు దొరకకుండా, 200-250 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్థాన్ రాడార్లను పూర్తిగా జాం చేసింది …. దీనితో పాకిస్థాన్ రాడార్లు ఇండియన్ ఫైటర్లను గుర్తించలేక పోయాయి …

Read More »

ఒకేఒక్కడు ..అభినందనీయుడు…వెలుగులోకి వచ్చిన అసలు కధ..!!

భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు..?  సినిమాను తలపించే సన్నివేశం ఇది..!! పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ …

Read More »

తోక ముడిచిన పాక్..రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …

Read More »

అభినందన్ కోసం దేశ ప్రజలంతా ప్రార్ధిస్తున్నారు..

శత్రుదేశం పాకిస్తాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో …

Read More »

120 కోట్ల‌ మంది భార‌తీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో అక్క‌డి అతివాద మూక‌ల‌కు.. పాక్ సైన్యానికి దుర‌దృష్టవ‌శాత్తు భార‌త వీర జ‌వాన్‌… ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడుల‌ను తిప్పి కొడుతున్న క్ర‌మంలో ఆయ‌న న‌డుపుతున్న విమానం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఆయ‌న‌… అక్క‌డి మూక‌లకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ను ప్రాణాల‌తో తిరిగి వెన‌క్కు …

Read More »

అభినందన్ భార్య కూడా వాయుసేన పైలటే..

దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి రావాలని భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్‌ …

Read More »

చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి

కొందరు పెద్దమనుషుల పెద్దరికాన్ని కాపాడటానికి అందరికీ తెలియాల్సిన కొన్ని నిజాలను ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రలో సమాధి చేసి పాఠ్య పుస్తకాల్లో వారిని గొప్పగా చూపిస్తూ హీరోలుగా మార్చారనీ, నిజమైన దేశభక్తులకు ఒరిగిందేమీలేదనీ, వారు అజ్నాతంలో మిగిలిపోయారనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ అలాంటివారిలో ఒకడైన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రస్ధావించుకోవాల్సిన రోజు ఈ పిబ్రవరి 27. ఆజాద్.. 15 ఏళ్ళ ప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి యువతలో దేశభక్తిని రగిలించి, చైతన్యవంతుల్ని …

Read More »

భారతమాతపై శపథం చేస్తున్నా.. మీ తల వంచుకోనివ్వను…!

ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేకువ జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ …

Read More »

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్న..వైఎస్ జగన్

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపా​యి . దేశ వ్యాప్తంగా ఐఏఎఫ్‌ పైలట్లకు ప్రశంశలు అందుతున్నాయి. ఇందులో బాగాంగానే పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు …

Read More »

జయహో భారత్..పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.అయితే ఇది జరిగి 12రోజులు కాగా ఈరోజు భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది.మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భయంకరమైన దాడులు చేసారు.ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు సంబంధిత కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat