తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్ర్తెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ” ఆరవై ఏళ్లలో ఏనాడు కూడా పట్టణాల అభివృద్ధికై ఆలోచించలేదు. ఎలాంటి పథకాలను అమలు చేయలేదు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణ అభివృద్ధికై చేసింది శూన్యం అని …
Read More »సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష..!!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు శ్రీరామరక్షా అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ఈటెల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని, ఒకరో ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని చెప్పారు. పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని …
Read More »మనసున్న మహారాజు ఆర్కే.. జర్నలిస్టుకు ఆర్ధిక సాయం !
నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …
Read More »ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …
Read More »అడ్డంగా దొరికిపోయిన జనసేన వీరమహిళలు..వీడియో వైరల్ !
ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …
Read More »యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …
Read More »పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!
వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …
Read More »చంద్రబాబు స్కెచ్ అదుర్స్..చివరికి జరిగేది అదేనట !
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. …
Read More »తెలుగు ప్రజలకు సీఎం జగన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో… మన రైతన్న సంక్షేమానికి, …
Read More »చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !
మాటెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని టీడీపీ అధినేతకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆయనకు అతి భద్రత అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భద్రలను కలిగి ఉన్న అతి తక్కువమంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు ఒకరుగా ఉన్నారు. నక్సలైట్ల దాడిని ఎదుర్కొన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు …
Read More »