అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని …
Read More »యాక్టింగ్ ఇరగదీస్తున్న పవన్ కల్యాణ్..!
ఎన్నికలకు ముందు చిత్రవిచిత్ర వ్యాఖ్యలతో దుందుడుకు ప్రవర్తనతో అరుపులు కేకలతో రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా యాక్టింగ్ ఇరగదీస్తున్నరు. తాజాగా సౌభాగ్య దీక్షతో కాకినాడలో దీక్ష ముగించుకుని వెనక్కి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానం గంట ఆలస్యం అని రాజమండ్రి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్పోర్టులో కుర్చీలు వీఐపీలకు లాంజ్ లు తదితర ఏర్పాట్లు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ …
Read More »మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..మౌనం వీడతారా ?
దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …
Read More »విద్యారంగాన్ని చైతన్యపరిచే సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తి జగన్..!
మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు …
Read More »ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …
Read More »ప్రజలకు అన్నీ తెలుసుకాబట్టే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పరువు తీసేసిన వర్మ..!
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, టీడీపీలను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ చంద్రబాబు ఇంట్లో మదన పడిన సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా లోకేష్ ఇంట్లో పడుకొని ఏడుస్తున్న సన్నివేశాలను ఏడుస్తున్నప్పుడు బ్రాహ్మణుని ఓదార్చిన సీన్స్ను అదేవిధంగా చంద్రబాబు లోకేష్కు పప్పు వడ్డించిన ఈ సన్నివేశాలను హాస్యభరితంగా …
Read More »అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బండారం బయటపెట్టిన బుగ్గన..!
అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియోను శాససభావ్యవహారాల మంత్రి బుగ్గన ప్లే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షా… ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారో అని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి అచ్చన్నాయుడు నువ్వు మగాడివా అన్న మాటలు మార్చిపోయారు.సభలో గౌరవం, పద్ధతి ఉంటుందని మేం …
Read More »నాలుగో రోజు అసెంబ్లీలో టీడీపీ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆర్థిక మంత్రి..!
గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదో అన్యాయం జరిగిందనే ఒక సృష్టి చేసినారు. పూర్వకాలంలో ఒక కధ ఉండేది… రాజును చంపేసి పక్కనే నిల్చుని గాడ్ సేవ్ ది కింగ్ అనేవాడు. అలా ఉంది చంద్రబాబు కధ.మాట, మాటకూ ఎన్టీఆర్ పేరు తెస్తారు.రోజుకోసారి ఎన్టీఆర్ పేరు చెపుతారు, ఆయన పార్టీని స్వాధీనం చేసుకుని ఇప్పుడూ అయ్యో పాపం రామరావు గారు అంటారు. 2016 సెప్టంబరు 9వ తేదీన ఎందుకు వారు అంటే …
Read More »పవన్ కు దిమ్మతిరిగే షాక్..జగన్ ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన!
సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. …
Read More »