Home / POLITICS (page 124)

POLITICS

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు..!!

ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో సీఎం కేసీఆర్ వారికి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చే దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ …

Read More »

ఈ పథకాలు చూసి పచ్చ బ్యాచ్ కు పక్షవాతం వచ్చేసింది..!

40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. దారుణంగా ఓటమి చవిచూసిన బాబు ఎలాగైనా అధికార పార్టీ పై బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజధాని పై అంత ప్రేమ ఉంటే సొంతంగా భవనం ఎందుకు కట్టలేదని అడిగారు. అది పక్కన పెడితే మొన్న …

Read More »

వాహ్ పావలా… ఒక పక్క యజమాని సంతృప్తి పరుస్తూనే, మరోపక్క బీజేపీతో బేరసారాలు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సినిమాల్లో రెండేసి, మూడేసి పాత్రలు పోషించినట్టు రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవాచేసారు. తానూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇక విజయసాయి రెడ్డి “ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, …

Read More »

ఇసుక, ఇంగ్లీష్ అయిపోయిందా..ఇప్పుడు ఉల్లిమీద పడ్డావ్ !

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అఖండ మెజారిటీ తో గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అటు టీడీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. దాంతో ఎంతో కసిగా ఓడిపోయిన భాదలో ఉన్న చంద్రబాబు ఎలాగైనా ప్రభుత్వంపై నిందలు వేసి ఏదోకటి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏదోక సాకుతో పార్టీపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడు. పార్టనర్స్ ఇద్దరు మొన్నటివరకు ఇసుక, ఇంగ్లీష్ మీడియం అని కోతలో …

Read More »

పవన్ కళ్యాణ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసేసారు..!

దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే …

Read More »

రియల్‌ ఎస్టేట్ ధరలు తగ్గాయనే మీ భాద..ఏనాడైనా ప్రజలకోసం పనిచేశారా !

చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు …

Read More »

వైఎస్ కుటుంబ సన్నిహితుడు మృతి.. ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్న సీఎం జగన్..!

గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా, సలహాదారునిగా వ్యవహరించిన నారాయణ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుసమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్య  సహాయకుడు గాను సలహదారునిగాను  నారాయణ సేవలు అందించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంనుండి  వైఎస్ కుటుంబానికి సన్నిహితునిగా మెలిగాడు. నారాయణ మరణవార్త తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ …

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్‌ ఇచ్చిన 300 మంది కార్యకర్తలు..!

టీడీపీ కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాలలో కూడా వలసలు మొదలయ్యాయి. జంగారెడ్డిగూడెం లో టీడీపీ పార్టీ నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. కేవలం ఆరు నెలల కాలంలోనే …

Read More »

అప్పుడు ఇప్పుడు ఒక్కడే సజ్జనార్.. కామాంధుల పాలిట సింహస్వప్నం..!

దిశ హత్యాచారం  జరిగి 9 రోజులు కావస్తోంది. హత్యాచారం జరిగిన 24 గంటలలోపే నింధితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఈ నేపథ్యంలో హంతకులను ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి  అనే నినాదాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. చివరకు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా  నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ ఎదురు దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు దువ్వి పోలీసు వాహనాలపై రాళ్లడాడి చేశారు. దీంతో …

Read More »

ప్రజలకు క్షమాపణలు చెబుతానంటున్న చంద్రబాబు..!

ప్రజా రాజధాని నిర్మించే ఉద్దేశంతోనే అమరావతిలో రైతుల వద్ద భూసేకరణ చేశామని తమకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిపై టీడీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్‌, ఆర్‌ఎస్పీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat