Home / POLITICS (page 139)

POLITICS

బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చోరీ

సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …

Read More »

సోనియా కుటుంబానికి భద్రత ఎత్తివేతపై కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్..!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం …

Read More »

ఆ విషయంలో మంత్రులపై సీరియస్ అయిన సీఎం జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ప్రధాన కార్యాలయంగా జగన్ మంత్రి వర్గం తో కలిసి పనిచేస్తున్నారు.. తాజాగా మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత జగన్ మందులతో ప్రత్యేకించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని …

Read More »

చంద్రబాబుకి పేద పిల్లలు చదవడం ఇష్టం లేదనుకుంట..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …

Read More »

తగ్గుతున్న కష్టాలు..రోడ్డెక్కిన 69% బస్సులు..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను,ప్రయివేట్ బస్సులను నడుపుతున్నారు. నిన్న ఆదివారం ఒక్క రోజునే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆరవై తొమ్మిది శాతం బస్సులు నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజునే మొత్తం 6114బస్సులను …

Read More »

‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో పాపం..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే మాటపడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో …

Read More »

చివరికి నీకు మిగిలేది సొంత పుత్రుడు,దత్తపుత్రుడే బాబూ..!

40ఏళ్ళు రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలకు ఈ ఎన్నికల్లు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓడిపోవడం ఒకటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయాక చంద్రబాబుకి అసలు సమస్య మొదలయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుండి చిన్న నేతల వరకు అందరు పార్టీకి దూరం అయిపోతున్నారు. గెలిచిన వారు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే  ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. తాజాగా గన్నవరం …

Read More »

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం ..!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్షన్ సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మౌనంగా ఉన్న సంగతి విదితమే. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల తప్పా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

కమెడియన్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ..!!

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు,ఎంపీ శశిథరూర్ కమెడియన్ అవతారమెత్తారు.తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన స్టాండప్ కామెడీ కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్ భాగస్వామ్యం కానున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వాణిజ్య సంస్థ అయిన అమెజాన్ ఫ్రైమ్ సంస్థ రూపొందిస్తున్న వన్ మైక్ స్టాండ్ అనే షో లో శశిథరూర్ కామెడీని పంచనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక నిమిషం నిడివి ఉన్న ఒక క్లిప్ ను ఆయన విడుదల చేశారు. ఈ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat