Home / POLITICS (page 215)

POLITICS

ప్రతీ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిని నియమించిన జగన్.. ఏజిల్లాకు ఏ మంత్రి.? ఎందుకు నియమించారు.?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జగన్ జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పార్టీని కూడా మరో కంటిరెప్పలా కాపాడుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఇన్ చార్జ్ మంత్రులను చూస్తే.. శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్ కర్నూలు …

Read More »

ఏపీలో వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడే..

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం విజయం సాధించిన విషయం తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి అడుగు ముందుకు వేసారు.ఈ సందర్భంగా ఏపీలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్ట్ల లు తీస్తానని జగన్ చెప్పడం జరిగింది.ఈ మేరకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.ఇక …

Read More »

లోకేశ్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే విలీనమా.?

టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా …

Read More »

రైతులను నిలువునా ముంచేసావా బాబూ..?

ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 …

Read More »

ఎక్కడైనా పార్టీ నుంచి ఫండ్ వస్తుంది.. ఇది బహిరంగ రహస్యమే.. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకరించారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. …

Read More »

20 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఎలా చేకూరనున్నాయి.?

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వినియోగిస్తారు.. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కి.మీ గ్రావిటీ ప్రెషర్‌ కాలువ పొడవు 1,531 కి.మీ గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కి.మీ లిఫ్టులు 22, పంప్ హౌజులు 22 అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19 400 …

Read More »

టీజీ, సుజనా, కంభంపాటి, సీఎం రమేష్.. అధికారం లేకపోతే చచ్చిపోతారా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష …

Read More »

బీజేపీలో చేరడానికి వెళ్లినపుడు కళ్లు తిరిగి పడిపోయిన టీడీపీ ఎంపీ

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్ సభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావులు ఆపార్టీకి పార్టీకి గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీలో చేరారు. ఈ నలుగురు గురువారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి టీడీపీ రాజ్యసభను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్రహోం మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసారు. ఏపీలో బీజేపీ …

Read More »

జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి..!!

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసియార్ గారు అదేశించినట్టుగా 32 జిల్లా పార్టీ కార్యాలయాలకు 24న శంఖుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అయా కార్యాలయాలను స్ధలాలను సైతం కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్దంగా ఉన్నాయని, …

Read More »

ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం

ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat