Home / POLITICS (page 221)

POLITICS

చంద్రబాబు గారూ, మీకు మళ్లీ చెబుతున్నా..చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ హేమాహేమీలు అందరు ఓడిపోయారు.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో సమావేశం అయ్యారు.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు,నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు జగన్ కు సహకరించాలని ఆయన అన్నారు.చంద్రబాబుగారు మీకు …

Read More »

గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్‌ లు.. నేడు జగన్

ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతన …

Read More »

కేశినేని పోస్టులు ఏంటి.? బీజేపీలోకి వెళ్తున్నారా.? ఆ ప్రచారాన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారా.?

టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు. కేశినేని ట్వీట్ యధాతధంగా.. నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని …

Read More »

జగన్ ప్రవేశపెట్టిన పధకాల్లో జేడీకి ఇష్టమైంది ఆ పధకమేనట..

తాజా ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కొత్త ప్రుభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నికలలో తానిచ్చిన హామీలు అమలుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే విశాఖలో జనసేన ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన, గతంలో జగన్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన జేడి లక్ష్మీ నారాయణ మొదటిసారి జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రపాలనపై ఆయన స్పందించారు. జగన్ …

Read More »

నారాయణ స్కూల్ పై ఏపీ ప్రభుత్వం కొరడా..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటున్నారు.ఈమేరకు విజయవాడలోని గుర్తింపు లేకుండా తరగతులు చెబుతున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు.ఇప్పటికే అధికారులు రెండు,మూడుసార్లు నోటిసులు పంపినప్పటికే పట్టించుకోకపోవడంతో ఈ బుధవారం సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.నిన్నటితో వేసవి సెలవలు పూర్తికావడంతో ఈరోజు స్కూల్ లు రీఓపెనింగ్ చేసారు.ఈ నేపధ్యంలో విద్యాశాఖ …

Read More »

జిల్లా పరిషత్ లకు ప్రత్యేక నిధులు..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ …

Read More »

“వైఎస్సార్ తో నేను కలిసి పనిచేసాను.. మీ న్యాయకత్వంలో రైతులకోసం” అంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చిన స్వామినాధన్

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేసారు. సీఎం జగన్‌ నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులకోసం ప్రవేశపెట్టిన వైయ‌స్సార్‌ రైతు భరోసా పథకంపై స్వామినాథన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈపథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైయ‌స్సార్‌తో రైతులకోసం అనేకసార్లు కలిసి పనిచేశానని స్వామినాధన్ పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతులకోసం …

Read More »

ఆ విషయంలో మాత్రం తేడా వస్తే సీఎం ఏమాత్రం సహించనని చెప్పారట

భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …

Read More »

బాబు అవినీతిపై మోదీ వ‌ద్ద జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పాల్ప‌డ్డ భారీ అవినీతి ప‌ర్వం అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఈ విష‌యంలో వైసీపీ అధినేత‌ తీసుకుంటున్న‌నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు అధికారులు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఆయ‌న ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ద్దే అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని సీఎం జగన్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. మూడు, మూడున్నర రూపాయలు …

Read More »

మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత మొదటిసారి జగన్ ని కలిసిన రోజా.. ఏం పదవి ఇచ్చారో తెలుసా.?

వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కని విషయంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఆఖరినిమిషం వరకూ రోజాకు మంత్రిపదవి వస్తుందా.? రాదా.? అనేది అభిమానులు, కార్యకర్తల్లో సర్వత్రా చర్చ నడిచింది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజాకు మంత్రిపదవి ఇవ్వాలని పెద్దఎత్తున డిమాండ్ కూడా చేశారు. అయితే సామాజికవర్గం పరంగా అందరికీ న్యాయం చేయాలని భావించిన సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి కేవలం నలుగురికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat