ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …
Read More »తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లా తూర్పు గోదావరి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించవచ్చనేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో ప్రస్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …
Read More »చంద్రబాబుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు.. ప్రచారం, డ్రామాలు తప్ప ప్రజలకు మేలు చేయలేదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదన్నారు. బాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని షర్మిళ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే …
Read More »పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..
సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్ వివాదంలో కూడా పవన్కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ …
Read More »జనసేన అభ్యర్ధులతో జేసీ రహస్య సమావేశం..కారణం??
ఎప్పుడూ వివాదాలతో సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు వచ్చినా హంగూ ఆర్భాటాలతో వస్తారు అలాంటిది నిన్న మాత్రం మిట్ట మధ్యాహ్నం గుంతకల్లుకు మెరుపులా వచ్చి వెళ్ళిపోయారు.తను గుంతకల్లుకు ఇలా వచ్చి వెళ్లడంపై అంతా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడు ఇంటికి రహస్యంగా వెళ్లి కలిసారు.ఎమ్మెల్యే జితేంద్రగౌడు, ఆయన సోదరుడు ఆర్ శ్రీనాథ్గౌడును కలిసి దాదాపు అరగంటకు …
Read More »రైతు సమగ్ర సర్వే…ప్రభుత్వం సంచలన నిర్ణయం
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ‘రైతు సమగ్ర సర్వే’ చేపట్టనుంది. ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందు లేర్పడుతున్నా యి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు ఓ డేటాబేస్ ఏర్పాటు చేసుకోవాలని …
Read More »6000 కోట్లు…ఎన్నికల కోసం టీడీపీ అక్రమ సొమ్ము ప్రవాహం
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు చేస్తున్న ఎత్తుగడల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6000 వేల కోట్ల పైగా ఎన్నికల్లో పెట్టుబడిగా టీడీపీ పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. .. 70 కోట్ల పైన ఖర్చు పెట్టగల అభ్యర్థులను ఎంపిలుగా, 25 …
Read More »సీఎం కేసీఆర్ ఎన్నికల సభలు షూరు…ఇదే షెడ్యూల్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు రెండు సభలు ఉండే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వేసవి కాలంలో నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాల్లో షెడ్యూల్ను ఖరారు చేశారు. మొదటి …
Read More »తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా పవన్..?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.పవన్ చేసిన ఆరోపణల పై అయన తీవ్రంగా ఖండించారు.ఇవాళ మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవన్ ను ప్రశ్నిచారు. తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినైనా …
Read More »కోదండరాం పార్టీ…పొలిటికల్ కామెడీలో భాగం
రాజకీయాల్లో ఆయా పార్టీల గురించి కొందరు నేతలు సరదాగా వ్యాఖ్యలు చేసే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజాశాంతి పారట్ఈ గురించి పలువురు ఇదే అంశాలను చర్చించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి గురించి ఇదే మాటలు చర్చించుకుంటున్నారని చర్చ జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తున్నా తేల్చుకోలేకపోతోంది. తొలుత …
Read More »