తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్రహానికి తాజా తార్కాణం ఇది అనే సంఘటన తాజాగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …
Read More »పసుపు–కుంకుమ పేరుతో రికార్డింగ్ డ్యాన్స్లు..అడిగేవారే లేరా?
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పసుపు– కుంకుమ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల రికార్డు డాన్స్ ప్రోగ్రాంలా తయారయ్యాయి.ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి మొదటి విడతలో సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది.అయితే మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం అమలుకు మన రాష్ట్రానికి రూ. 31.60 కోట్లు …
Read More »బ్రేకింగ్..వైఎస్ షర్మిల కేసు..వెంకటేశ్వర్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యమైన ఆరోపణలు చేసిన కేసులో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటేశ్వర్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిపై ఐపీసీ 509, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూగుల్ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఆధారాలతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు పట్టుకుని హైదరాబాద్ నగరానికి తరలించారు.కాగా వెంకటేశ్వర్ గుంటూరులోని ఓ …
Read More »ఢిల్లీకి జగన్…టీడీపీలో కొత్త భయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లే ఆయన, సాయంత్రానికి కల్లా తిరిగి వచ్చేస్తారు. అయితే, ఒక్కరోజు పర్యటనతో టీడీపీ కలవరం మొదలైందని అంటున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »బాబు ప్రచారపిచ్చి… ఆర్డర్తో ఆటోవాలల మైండ్ బ్లాంక్
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రచార యావ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి పథకం ప్రకటించడమే కాకుండా…దాన్ని సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం చంద్రబాబు చేశారు. దీంతో అవాక్కవడం ఆటోవాలాల వంతు అయింది. వివరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వం తాజాగా ఆటోలపై లైఫ్టాక్స్ రద్దు చేస్తూ …
Read More »మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు
మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లోని ఫిలింనగర్లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్లో హోల్ ఉంది 6 నెలల కంటే …
Read More »వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టి రైతులకు ఫించన్ ఇవ్వనున్న చంద్రబాబు.. అలెర్ట్
వైసీపీ అధినేత జగన్ నవరత్నాలనే కాపీ కొట్టిన చంద్రబాబు.. ఇటీవల జగన్ ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట,, కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారట.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆరాట పడుతున్న చంద్రబాబు జగన్ నవరత్నాలపై ఒక కన్నేసి ఆ పథకాలను ఫాలో అయ్యే పనిలో పడ్డారట.. వైసీపీ అధినేత …
Read More »జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి
శుక్రవారం నాడు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …
Read More »అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..
యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …
Read More »చంద్రబాబు పిచ్చి ముదిరింది..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన అసభ్యకర తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు మాట్లాడిన తీరు సరికాదని,ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఇలా మాట్లాడడం సరికాదని చెప్పారు.ఇదంతా చూస్తుంటే బాబుకి ‘పిచ్చి పీక్స్’ స్టేజ్ కి చేరినట్టు తెలుస్తోందని తన ట్విట్టర్లో జీవీఎల్ పేర్కొన్నారు.పిచ్చి ఫ్రస్టేషన్లో ఉన్న …
Read More »