అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యే.. అనిల్ కు నెల్లూరుతో పాటు పార్టీలోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా సర్వేల పేరుతో వచ్చి వివరాలు తీసుకుని ఓట్లు తొలగిస్తుండడం పట్ల వైసీపీ అప్రమత్తమైంది. ఇటువంటివారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని అనిల్కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని, ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు …
Read More »జగన్ అప్ డేటెడ్ వెర్షన్.. చంద్రబాబు ఔట్ డేటెడ్ వెర్షన్.. ఎవరు కావాలో తేల్చుకోండి.?
తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కాపీ కొడుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఇదేవిధంగా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారని, అలాగే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్ పైర్ అయిన టాబ్లెట్ వంటి …
Read More »పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …
Read More »బాబు ఇంటలిజెన్స్ సర్వే..వైసీపీకి ఎమ్మెల్యే 122 – ఎంపీ 21 సీట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సర్వేలు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపించిన లేటెస్ట్ సర్వే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ సర్వే ప్రకారం రానున్న …
Read More »చంద్రబాబు కు మాస్టర్ షాక్..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే..!!
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాదయాత్ర ద్వార వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లోనుంచి అద్బుతమైన స్పందనతో పాటు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలు తేల్చడంతో వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.గత వారం రోజుల క్రితమే రాజంపేట …
Read More »రాహుల్ కనీస ఆదాయం హామీ…గాలి తీసేసిన లేడీ నేత
ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు కృతజ్ఞత తెలిపేందుకు సోమవారం రాయ్పూర్లో నిర్వహించిన కిసాన్ అబ్హార్ సమ్మేళన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి పేదవాడికీ కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ …
Read More »బిచ్చగాడిగా మోడీ ఫోటో..ఊచలు లెక్కపెట్టించిన పోలీసులు
వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ…ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తే నడుస్తుందా? సోషల్ మీడియాలో శృతి మించిన ఓ నెటిజన్ కం నాయకుడి అరదండాలు పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీని బిచ్చగాడిగా మార్ఫింగ్ చేసిన ఫొటోపై సీరియస్ అయిన బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ అరదండాలు పడ్డాయి. సోషలో మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది …
Read More »అచ్చెన్న కండకావరం…బాబుకు కనిపిస్తోందా?
సంప్రదాయం,సంస్కారం…విలువలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే తెలుగుదేశం పార్టీ నేతల నిజస్వరూపం ఏంటో మరోమారు బయటపడింది. బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఆ వ్యక్తి అల్లాటప్పా నాయకుడేం కాదు…సాక్షాత్తు ఏపీ మంత్రి. ఆయనే అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అందే అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద …
Read More »మళ్లీ గెలిచేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబు.. అర్ధరాత్రి గంటల పాటు చర్చలు
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి రాజకీయాలకు తెరలేపారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాదాకృష్ణ గత రాత్రి బేటీ అయ్యారన్న వార్త ఆసక్తికరంగా ఉంది.ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.ఒక పక్క ఆంధ్రజ్యోతికి బాబు 7 వేల కోట్లు దోచి పెట్టాడని బాబు దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం చెప్పారు.ఈ రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోలో …
Read More »యుద్ధానికి సిద్ధమైన వైసీపీ.. 115 మంది అభ్యర్ధులతో తొలి బాబితా రెఢీ..!
ఏపీలో జగబోయో ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే అక్కడ అక్కడ అన్ని పార్టీల నేతలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే 115 మంది సీట్లతో అభ్యర్ధుల తొలి జాబితా రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక విధాలుగా సమీకరణలు సరిచూసుకున్న వైఎస్ జగన్, ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్ధులను ఎంపిక …
Read More »