గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రోల్మోడల్గా నిలవగా…మరోవైపు భారతదేశ రూపురేఖలను మార్చేందుకు ఆయన ప్రతిపాదిస్తున్న ఆర్థిక నమూనాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు వాటిపై ఆలోచన చేస్తుండగా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ విజయ్కేల్కర్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు తాను …
Read More »మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?
టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …
Read More »జీవితంపై ఆశ వదులుకున్న 17 మందికి ఎంపీ కవిత….
దేశం కాని దేశం..ఏజెంట్ చేతిలో మోసం…స్వగ్రామానికి చేరేందుకు ఆశలు లేవు…తినడానికి తిండిలేదు…ఉండటానికి స్థలం లేదు…ఇది ఇరాక్లో చిక్కుకుపోయిన 17 మంది బాధితుల స్థితి. జీవితంపై ఆశలు వదులుకున్న సమయంలో వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తమ వ్యథను పేర్కొంటూ కాపాడాలని విన్నవించారు. దీంతో ఎంపీ కవిత రంగంలోకి దిగి…భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందడంతోపాటు ఇరాక్లో ఇక్కట్ల నుంచి విముక్తి చేసే వరకు …
Read More »నాగబాబు మళ్లీ బాబు బండారం బయటపెట్టాడుగా
ఏపీలో ఎన్నికల ముహుర్తం సమీపిస్తున్న వేళ రాజకీయాలు కాక మీదకు చేరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్పడుతున్నారు. టీవీ, సినిమా నటుడిగా ఇటీవల బిజీగా ఉన్నప్పటికీ నటుడు నాగబాబు రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో ఓ ఛానల్ ద్వారా తన భావాలు పంచుకుంటున్న నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై గళం విప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ …
Read More »చంద్రబాబును ఎందుకు కొడుతున్నారని అడిగితే కులాల కుంపటి పెడుతున్నారని.. షాకింగ్
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మరో విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కట్టేవారని అది తెలిసి ఆగ్రహంతో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ …
Read More »జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో …
Read More »రాహుల్ ఆఖరి ప్రయత్నం…ఓట్ల కోసం కోట్లు గుమ్మరింపు
లోక్సభ ఎన్నికల హోరాహోరీ పోరు షెడ్యూల్ విడుదల కాకమందే మొదలైన సంగతి తెలిసిందే. ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ ఎన్నికల తాయిలాలకు సిద్ధమవుతుంటే…మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సై అంది. ఛత్తీస్గడ్లోని రాయ్పూర్ కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ మాట్లాడుతు..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే పేదలకు నిర్ధిష్ట ఆదాయం అమలు చేస్తామని.. నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలలోకే నేరుగా డబ్బులు …
Read More »జగన్ పెట్టిన షరతుతో దగ్గుబాటి షాక్ తిన్నారా?
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఇదో నిదర్శనం. తాను వ్యవహరించే తీరును మరోమారు ఆయన ప్రస్పుటంగా చాటిచెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్ ఆదివారం కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆయన నివాసంలో జగన్తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైసీపీలో చేరనున్నామని ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్ …
Read More »బాబు కులపిచ్చి..బయటపెట్టిన వైసీపీ ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను, అవినీతి విధానాలను…అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసును వివిధ పార్టీలకు చెందిన నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారనేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే తరహా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల పనితీరును…అవార్డుల విధానాలను విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో వివరించారు. …
Read More »ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా…మాజీ ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు బీసీ సభలు పెట్టి వాళ్ళకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ..మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ నేను లేఖ ఇవ్వటం వల్లనే మీ రాష్ట్రం ఏర్పడింది అని మాట్లాడి,ఏపీలో మాత్రం …
Read More »