పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అధికారిక ప్రకటనే ఆలస్యం అని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్సభ ముగియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు …
Read More »రైతు ప్రతినిధే సభాపతి..!!
తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే..తెలంగాణ రైతు బిడ్డ సభాపతిగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో కొనియాడింది. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ సభాపతిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని సిఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో అన్నిపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో స్పీకర్ ఎన్నిక శుక్రవారం నాడు ఏకగ్రీవం అయింది. తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ముంతాజ్ అహ్మద్ …
Read More »బాబు మోసాన్ని బట్టబయలు చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టారు. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ …
Read More »టీఆర్ఎస్లో చేరిన ఒంటేరు..వెంటనే సంచలన ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా …
Read More »చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది
నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఫైర్ అయ్యారు.ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఓడిపోతేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ టీడీపీ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని .. ఫెడరల్ …
Read More »జగన్ టీఆర్ఎస్ నేతలను కలవడం నిజంగా ఏపీకీ శాపమా?
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్పై రకరకలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై సహజంగానే టీడీపీ విరుచుకుపడుతోంది. అయితే, ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇదే ఆ మెసేజ్. “జగన్ టీఆర్ఎస్ నేతలన కలవడం …
Read More »ఒంటేరు చూపు టీఆర్ఎస్ వైపు…కాంగ్రెస్కు షాక్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒకరు గుడ్ బై చెప్పడం ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. టీఆఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్పై రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒంటేరు టీఆర్ఎస్లో చేరబోతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేసి ఓటమి …
Read More »వరికోల్ను…పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని అందరూ ఎందుకు అభినందిస్తున్నారంటే…
పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ పల్లెలు రాజకీయ చైతన్యంతో…రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో బరిలో దిగడం అనే ప్రక్రియ కంటే…ఏకగ్రీవంతో ముందుకు సాగి ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించుకునేందుకు ఆయా గ్రామాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి స్వగ్రామం వరికోల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వరికోల్ …
Read More »పాపం లోకేష్…ఇలా కవర్ చేసుకుంటున్నాడు
జరిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో హైదరాబాద్లో భేటీ అయిన కీలకమైన ఫెడరల్ ప్రంట్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే.జగన్ నివాసమైన లోటస్పాండ్ వేదికగా, తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పక్షమైన వైసీపీ నాయకులతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. అయితే, ఈ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అంతా ఊహించినట్లుగానే, లోకేష్ మీడియాతో మాట్లాడకుండా…ట్విట్టర్లో తన స్పందన …
Read More »ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్సీల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటువేస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై అనర్హత వేటువేస్తూ బుధవారం మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ విడుదలచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డి, కొండా మురళి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, భూపతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచే …
Read More »