Home / POLITICS (page 336)

POLITICS

టీఆర్ఎస్ గెలుపునకు 17రోజులు పాదయాత్ర చేసిన ఆంధ్రా యువకుడు రోహిత్.. అభినందించిన మంత్రి కేటీఆర్.. విజయవాడ నుంచి కాలినడకన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ గత 17 రోజులుగా విజయవాడ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగిందితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ …

Read More »

టీడీపీ అధినేతవి శిఖండి రాజకీయాలే…..కేటీఆర్

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని …

Read More »

గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో……

ప్రత్యర్థి పక్షాలు ఊహించని రీతిలో, తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సాహాలతో మద్దతు పలికేలా, అత్యంత సమర్థవంతమైన, అందరూ మెచ్చతగ్గ, అందరికీ నచ్చే రీతిగా.. తాజా మ్యానిఫెస్టో రూపకల్పనలో టీఆర్‌ఎస్ కి చెందిన ప్రత్యేక నిర్ణాయక కమిటీ నిమగ్నమైంది. గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో విలక్షణ శైలితో, కులమతాలు, వర్గవయోభేదాలకు అతీతంగా, అనూహ్యమైన అంశాల కెన్నింటికో చోటు కల్పిస్తూ మ్యానిఫెస్టో తయారవుతున్నట్టు చెబుతున్నారు.   రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను చూసిన …

Read More »

గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..

సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్ శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వి,సీనియర్ టీఆర్ఎస్ నేత కాకి కృపాకర్ రెడ్డి, ఆత్మకూర్ యస్ యం.పి.పి లక్ష్మీ బ్రాహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ …

Read More »

వెబ్ పోల్ లో సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దే పైచేయి…

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఇంకా కొన్ని నెలలు అధికారం ఉండగానే అసెంబ్లీ రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.రద్దు అనంతరం 105 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు.ఈ మేరకు రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ కు ప్రత్యర్ధ కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డికి సీటు ఇస్తారని ఉహించడం జరిగింది.ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో గెలుపెవరిది అని వెబ్ పోల్ నిర్వహించడం జరిగింది. ఇందులో …

Read More »

ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు.. వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి కదలికలను అగుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు! ఇప్పుడు తెలంగాణలో గూఢచారి.. పోలీస్ ఆట నడుస్తున్నది! నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలో అత్యంత …

Read More »

కేటీఆర్ మాట‌ల‌కు పూర్తిమ‌ద్ద‌తునిస్తున్న కాంగ్రెస్ నేత‌లు..

 కేటీఆర్ మాట‌ల‌కు పూర్తిమ‌ద్ద‌తునిస్తున్న కాంగ్రెస్ నేత‌లు..టీఆర్ఎస్‌ పార్టీ యువ‌నేత‌, అప‌ద్ధ‌ర్మ‌ మంత్రి కేటీఆర్ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్‌ను క‌లిపి విమ‌ర్శించారు. అయితే, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల‌కు కాంగ్రెస్‌లోని కొంద‌రు నేత‌లు సైతం న‌ర్మ‌గ‌ర్భంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ కామెంట్‌తో అయినా తమా పార్టీ మార‌తుందేమో అనే ఆలోచ‌న కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌చ్చిందంటే ఆ పార్టీ ప‌రిస్థితి …

Read More »

తెలంగాణ‌లో బీజేపీ కాంగ్రెస్ మ‌త రాజ‌కీయాలు

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని కాంగ్రెస్,బీజేపీలు కంక‌ణం క‌ట్టుకున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌న‌కు సిద్ధాంత‌ప‌రంగా బ‌ద్ద‌శ‌త్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మ‌త రాజ‌కీయం చేస్తోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్య‌క్ర‌మాల‌ను చూసి రాజ‌కీయ వ‌ర్గాలు ఈ మేర‌కు వ్యాఖ్యానిస్తున్నాయి.   సికింద్రాబాద్‌లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్‌లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో …

Read More »

రజత్‌కుమార్ పోలీస్ ఉన్నతాధికారులతో మీటింగ్…

పోలీసుశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ భేటీ అయ్యారు. నగరంలోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు, పలువురు ఎస్పీలు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, అదనపు బలగాలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం.

Read More »

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులు

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా.. మీరు తలెత్తుకునేలా పని చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము. బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డుల్లో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat