Home / POLITICS (page 345)

POLITICS

బ్రోక‌ర్ గాళ్ల‌కు ప‌ద‌వి…రేవంత్‌పై కోమ‌టిరెడ్డి ప‌రోక్ష ఫైర్‌

కాంగ్రెస్ పార్టీలో కొత్త క‌ల‌క‌లం నెల‌కొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల ర‌గులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం నేత‌లు భ‌గ్గ‌మంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, …

Read More »

రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్‌ బ్లాంక్‌

కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఖాయ‌మైంద‌ని వా ప్ర‌క‌టించ‌డం…కాంగ్రెస్‌ ఊరించ‌డం…అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా …

Read More »

మ‌ళ్లీ న‌వ్వుల‌పాలైన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని కామెడీలు చేస్తోంది. జ‌న‌బాహూల్యానికి సుప‌రిచిత‌మైన అంశాల‌ను మ‌భ్య‌పెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేసి న‌వ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారంద‌రికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయ‌న‌కు త‌మ క‌మిటీలో చోటు క‌ల్పించి కామెడీ చేశారు. ముందస్తు …

Read More »

కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్‌

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు ప‌క్షులుగా మారిపోయార‌ని, రాజ్యాంగ తెలియ‌ని ఆ నాయ‌కుల తీరుతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు …

Read More »

కుల పిచ్చి వల్ల మరో ప్రేమజంట బలి…మాధవి పరిస్థితి విషమం

కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన‍్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు.మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది.హైదరాబాద్‌ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్, బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల …

Read More »

మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపధ్యంలో నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం …

Read More »

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఊరట

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ.ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్. గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ …

Read More »

‘వెబ్ సైట్’ కూడా లేని కంపెనీతో లోకేష్ ఎంవోయూ!

భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని …

Read More »

కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న …

Read More »

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..!!

తెలంగాణలోకి మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఇప్పటికే సింగపూర్ తైవాన్, జపాన్, చైనా, మలేషియా దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారతదేశ కార్యకలాపాను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న మైక్రాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat