Home / POLITICS (page 346)

POLITICS

ఏపీలో రావాలి జగన్-కావలి జగన్

జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. …

Read More »

అమిత్‌ షా కాదు భ్రమీషా….. కేటీఆర్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే టీఆర్‌ఎస్‌కు పోటీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.ఎన్నికలంటే కాంగ్రెస్‌ పార్టీ భయపడుతోందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా నిలబడే దమ్ము లేక టీడీపీని కలుపుకొంటానంటోందని, తెలంగాణ పాలిట ఈ కూటమి స్వాహా కూటమి అని విమర్శించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జలవిహార్‌లో మంత్రి తలసాని అధ్యక్షతన …

Read More »

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు. అలాగే …

Read More »

మ‌హాకూట‌మిలో చీలిక‌..కోదండ‌రాంపై అనుమానాలు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సార‌థ్యంలోని ప్ర‌తిప‌క్షాలు జ‌ట్టుకట్టిన మ‌హాకూట‌మి ఆదిలోనే న‌వ్వుల పాల‌వుతోందా?  కూట‌మిలోని పార్టీల‌కు ఒక‌రిపై మ‌రొక‌రికి న‌మ్మ‌కం లేని పరిస్థితి ఏర్ప‌డిందా?  తెలంగాణ జ‌న‌సమితి నేత కోదండ‌రాంపై ప‌లువురు నేత‌లు అనుమానపు చూపులు చూస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సీట్ల పంప‌కం ఎపిసోడ్‌లో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. కాంగ్రెస్ సార‌థ్యంలో కూట‌మి ఏర్ప‌డుతుండ‌గా…త‌మ స్వార్థ‌పు రాజ‌కీయ ఎజెండాలో భాగంగా టీడీపీ, …

Read More »

టీడీపీ కొత్త డ్రామా అంశం ఇదే

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ త‌న ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఓటుకు నోటుతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ప్ర‌జాస్వామ్య ఉల్లంఘ‌న‌కు  సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నించి ఇరు రాష్ట్రాల మ‌ధ్య ర‌చ్చ మొద‌లుపెడుతున్నారు. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు …

Read More »

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో…..

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ నమవేశానికి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్,ఎంపీ జితేందర్‌రెడ్డి, చందూలాల్, పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, రాములు, గుండు సుధారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో …

Read More »

చంద్రబాబుకు సిగ్గులేదు….తలసాని సంచలన వ్యాక్యలు

చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు .   బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో …

Read More »

పొత్తులపై చిచ్చు….కాంగ్రెస్ నేతల గందరగోళం

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.అయితే ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.పొత్తులో భాగంగా సీనియర్‌ నేతల సీట్లు కోల్పోనప్పటికీ…తమ తమ అనుచరులకు టికెట్లు దక్కవనే ఉద్దేశంలో పొత్తులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ నేతలు …

Read More »

చంద్రబాబుకు బాల్కసుమన్‌ వార్నింగ్….ఎందుకో తెలుసా?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఏపీ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్‌ నడుస్తోందని, దీనిపై గవర్నర్‌, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి.వారు స్పందించకపోతే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా …

Read More »

జాతీయ మీడియా సర్వేలో వైసీపీ విజయ ప్రభంజనం……..43శాతం ఓట్లతో జగన్ విజయభేరి

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat