Home / POLITICS (page 368)

POLITICS

పురందేశ్వ‌రి, క‌న్నా ఏపీ ద్రోహులు..కేశినేని నాని

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం విజయవాడకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న క‌లిసి జెండా ఆవిష్కరించారు. అనంత‌రం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »

రాహుల్‌కు అలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ ఉందంటున్న బీజేపీ ల‌క్ష్మ‌ణ్‌

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయ‌గా పార్టీ నేత‌లు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత‌రం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …

Read More »

హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆయ‌న సార‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నేత‌,  మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర పర్య‌ట‌న సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ట్విట్టర్ వేదికగా మంత్రి హ‌రీశ్‌ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్త‌వాలు, అర్ధ‌స‌త్యాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …

Read More »

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో …

Read More »

చంద్రబాబు ద్రోహి, పచ్చి అవకాశవాది.. మాస్టర్ ప్లాన్ మడిచి బీరువాలో పెట్టాడా.?

చంద్రబాబుది 360డిగ్రీస్ సిద్దాంతమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావుగారు ఆశయాలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు మాతోపాటు ఉంటూనే‌ కాంగ్రెస్‌తో పొత్తుకు నిస్సంకోచంగా ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీని ద్రోహి అన్న చంద్రబాబుకు 2019కి …

Read More »

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది-సీఎం కేసీఆర్..

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి …

Read More »

వైసీపీ ఫ్లెక్సీలు చింపి, టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు.. అడిగినందుకు దాడి.. ఇదంతా పోలీసుల సమక్షంలోనే

ఒంగోలు జిల్లా కనిగిరిలో అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై టీడీపీనేతలు అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడించారు. …

Read More »

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన‌ వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆగ‌స్టు 15న స్వాతత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతం్ర‌త్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, వంద‌నం చేశారు. అనంత‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల చిత్ర ప‌టాల‌కు పూల‌మాలలు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ దేశ ప్ర‌జ‌లంద‌ర‌కీ స్వాతంత్య్ర …

Read More »

రాహుల్ బ‌స్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు ర‌హ‌స్య దోస్తీకి ఇదే ఉదాహ‌ర‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధ‌మైన కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లుపుతున్నారా? ఇన్నాళ్లు ర‌హ‌స్యంగా సాగించిన దోస్తీని ఆయ‌న బ‌హిరంగంగానే చేయ‌ద‌ల్చుకున్నారా?  రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య ఆయ‌న‌తో పాటుగా బ‌స్సులో ప్ర‌యాణించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat