Home / POLITICS (page 374)

POLITICS

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం.. న‌ల్లేరు మీద న‌డ‌కే..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో న‌గ‌రి టీడీపీ మూడు ముక్క‌లైంది. దివంగ‌త నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుటుంబం రెండు వ‌ర్గాలుగా విడిపోగా కొత్త‌గా సినీ న‌టి వాణి విశ్వ‌నాథ్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెన‌క్కు సాగుతుండ‌టంతో.. ఈ గ్రూపుల గోల ఏమిట‌ని త‌ల ప‌ట్టుకోవ‌డం ప‌చ్చ‌త‌మ్ముళ్ల వంతైంది. …

Read More »

వైఎస్‌ జగన్‌ను  ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా హీరో హరికృష్ణ ఓ ప్రత్యేక గీతం..!

జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్‌ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని …

Read More »

మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు చుక్క‌లు చూపిస్తున్న‌.. చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వే..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రైన అయ్య‌న్న పాత్రుడికి త‌మ్ముడు పోరు ఎక్కువైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం అయ్య‌న్న‌కు చ‌తుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా ఆయ‌న సోదరుడు చింత‌కాయ‌ల స‌న్యాసి పాత్రుడు కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలియ‌డంతో షాక్‌కు గుర‌య్యార‌ట‌. దాదాపు 30 ఏళ్ల‌కుపైగా అన్న అయ్య‌న్న‌తో తిరుగుతూ రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకున్న స‌న్యాసి పాత్రుడు రాబోయే …

Read More »

టీడీపీ మంత్రి వేధింపుల‌తో.. ఆ ఇద్ద‌రు నేత‌లు పార్టీకి గుడ్ బై..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే తీర్చాలి. కానీ, శ్రీ‌కాకుళంలో ఇప్పుడు ఆయ‌నే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నార‌ని టీడీపీల చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తిని టార్గెట్ చేసి క‌ళా వెంక‌ట్రావు న‌డుపుతున్న రాజ‌కీయం ఇప్పుడు జిల్లాలో ర‌చ్చ‌కెక్కింద‌ట‌. ఇటీవ‌ల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి క‌ళా వెంక‌ట్రావు గైర్హాజ‌ర‌య్యార‌ట‌. అయితే. అదే స‌మ‌యంలో క‌ళా …

Read More »

యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్

‘‘ విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న….‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు ఇచ్చిన సమాధానం.విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ …

Read More »

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. …

Read More »

జీవీఎల్, పీయూష్ లపై టీడీపీ నాయకుల దౌర్జన్యం.. !

కేంద్ర రైల్వేమంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తించారు.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమక్షంలోనే జరిగింది. దీనిపై పీయూష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఈ విషయంపై …

Read More »

గిడ్డి ఈశ్వ‌రికి పోటిగా మరో వైసీపీ మహిళ నేత రెడీ.. చిత్తు చిత్తుగా ఓటమి ఖాయం…వైఎస్ జగన్

ఏపీలో వైసీపీని బ‌ల‌హీన ప‌ర్చ‌డానికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన సంగ‌తి తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇచ్చే డబ్బు కోసం పార్టీ మారినందుకు ఎప్పుడైన గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ నేతలు చాల సార్లు అన్నారు. అరోజు వారు ఎందుకు అలా అన్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీలో గట్టి దెబ్బ తుగులుతుంది. ఇప్పటికే బయట …

Read More »

వైసీపీ నేత‌ల అరెస్ట్‌.. ప‌రిస్థితి ఉద్రిక్తం..!

రైతుల పొలాల‌కు సాగునీరు అందించాల‌ని విజ‌య‌వాడ‌ ఇరిగేష‌న్‌శాఖ ఎస్ఈకి విన‌తిప‌త్రం అందించేందుకు వెళుతున్న వైసీపీ నేత‌ల‌ను, రైతుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వంద మంది రైతుల‌తో క‌లిసి వైసీపీ నేత‌లు పార్ధ‌సార‌ధి, జోగి ర‌మేష్ ఇరిగేష‌న్ శాఖ సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌కు విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని శాంతియుతంగా బ‌య‌ల్దేరారు. అయితే, వారిని మార్గ‌మ‌ధ్య‌లోనే పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు మాట్లాడుతూ.. సాగునీరు అందించ‌డంలో చంద్ర‌బాబు …

Read More »

రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat