జగన్కు, పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు …
Read More »కరుణ ఆరోగ్యం విషమం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, మరో పక్క కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, కుమార్తె స్టాలిన్, కనిమొళి కాసేపటి క్రితమే ప్రకటించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కావేరి ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. …
Read More »వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …
Read More »మంత్రి కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సచిన్,లక్ష్మణ్
హరితహారంలో భాగంగా మొదలైన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. హరా హైతో బరా(పచ్చదనంతోనే నిండుదనం) అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ చాలెంజ్లో పాల్గొంటున్నారు..ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్, క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్, ప్రముఖ నటుడు మహేశ్బాబు, హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ చాలెంజ్ చేశారు.మంత్రి సవాలును స్వీకరించిన క్యాథరిన్ హడ్డా శుక్రవారం …
Read More »టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మరియు ఎన్టీవి అధినేత ఎన్ నరేంద్ర చౌదరికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.ఇవాళ మంత్రి నాయిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాసంలోని తన నివాసం వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన ముగ్గురు అధికారులకు మరియు ముగ్గురు మీడియా యజమానులకు గ్రీన్ …
Read More »గ్రేటర్లో మంత్రి కేటీఆర్ కీలక చొరవ…కేంద్రమంత్రి ప్రశంస
`స్థానిక సంస్థలు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్ల రూపంలో నిధులను సేకరించుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ చూపించాలి“ అని దేశ ప్రధాని నరేంద్రమోడి హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు సూచించారు. ప్రధాని సలహామేరకు బాండ్ల ద్వారా నిధులను సేకరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు …
Read More »మంత్రి కేటీఆర్తో ప్రకాశ్ రాజ్ భేటీ..!!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సమావేశం అయ్యారు. తన దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు సహా ఇతర అంశాల గురించి చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయనో ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రకాశ్రాజుగారు మీతో సమావేశం అవడం …
Read More »అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..!!
ళితులను దాడుల నుంచి రక్షించే అత్యాచార నిరోధక చట్టంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అత్యాచార నిరోధక చట్టంలో దళితులకు ఉన్న రక్షణలు లేకుండా చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దీంతో అనేక మంది దళితులు రోడ్డెక్కారని, చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుపై అప్పీల్ కు వెళ్తే కేంద్రం ఇచ్చిన …
Read More »ఎంపీ మురళీ మోహన్పై చంద్రబాబాబు ఫైర్..!
తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మడంలో కొంతమంది సొంత పార్టీ నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మురళీ మోహన్ యొక్క వివాదస్పద వ్యాఖ్యల వీడియోను ఓ టీడీపీ నేతనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి ఆధారాలను ఆ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంపారు. ఎంపీలు మాట్లాడుకుంటున్న సమయంలో వారికి తెలియకుండానే సెల్ఫోన్లో షూట్ చేసి.. వెంటనే సోషల్ మీడియాలో …
Read More »ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన …
Read More »