Home / POLITICS (page 382)

POLITICS

ప‌వ‌న్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జ‌గ‌న్‌కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్‌పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …

Read More »

జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …

Read More »

వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభ‌కోణం..!

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బ్ర‌హ్మ‌లింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని, ఆఖ‌రుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టామ‌ని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ ఎత్తున మ‌ట్టిని తవ్వి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అమ్ముకున్నాడ‌ని కాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలు సుంక‌ర ప‌ద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్ర‌మాల‌పై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేత‌లు త‌న‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని …

Read More »

వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …

Read More »

 వైసీపీ నుండి సూపర్ స్టార్ కృష్ణ అక్కడ..నందమూరి హరికృష్ణ ఇక్కడ..సూపర్ హిట్ జగన్ స్కెచ్

ఎన్నికలకోసం వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనికోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. బ్రతకండీ,బ్రతకండీ అంటే వినలేదు కదా..ఇప్పుడు కోత మొదలైంది. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చిన ఆపలేడు..అనే డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుంది. భారీగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. 2014 ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న వారు, ఇప్పుడు ఏపీకీ చంద్రబాబు,మోదీలు అన్యాయం చేసారని అనుకుంటున్న …

Read More »

చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా..!

శిశుపాలుడిలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వంద త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేశార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కు వైసీపీ పోరాటాలు, ఉద్య‌మాలు, ధ‌ర్నాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇక‌నైనా చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే భావి త‌రాలు క్ష‌మించ‌వ‌ని …

Read More »

బాల‌కృష్ణ ఇంట్లో కాల్పుల‌పై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..!

సినీ న‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌రో ఫైర‌య్యారు. బాల‌కృష్ణ‌ను ఉద్దేశిస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. కాగా, మంగ‌ళ‌వారం గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం ఆక్వా రైతుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే బాల‌కృష్ణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. భీమ‌వ‌రంలో ఆక్వా రైతుల‌తో స‌మావేశ‌మైన …

Read More »

షాహిద్ క‌పూర్ కొత్త ఇంటి విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అత్యంత విలాస‌వంత‌మైన ఇల్ల‌నును ఖ‌రీదు చేసిన‌ట్టు బీటౌన్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దాదాపు56 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఆ ఇంటిని కొన్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ముంబై 360 వెస్ట్‌లోని ట‌వ‌ర్ బీలో 42, 43 ఫ్లోర్‌ల‌లో విస్త‌రించి ఉన్న డూప్టెక్స్ హౌస్‌ను షాహిద్ కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్‌లో ఆరు పార్కింగ్ స్లాట్స్‌ను షాహిద్‌కు కేటాయించారు. ఆధునిక సౌక‌ర్యాలు క‌లిగిన ఆ ఫ్లాట్ …

Read More »

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు

ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ …

Read More »

ప్ర‌జ‌ల గురించి ఆలోచించే వాడివే.. అయితే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న ప్ర‌గ‌తే ధ్యేయంగా.. బ‌డుగుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా తామున్నామంటూ ప్ర‌జ‌లు నిరూపించుకుంటున్నారు. అడుగ‌డుగునా వైఎస్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat