Home / POLITICS (page 385)

POLITICS

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుస్తుంద‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న భ‌యంతో, ప్ర‌జ‌ల‌ను భ‌మ్య‌పెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపొంది, మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న త‌లంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. 2016 సెప్టెంబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ ఆ వ్య‌క్తి న‌వ్వులు పూయించాడు. ఏపీకి ప్ర‌త్యేక …

Read More »

నిండు పార్లమెంట్ లో సీఎం కేసీఆర్ పై మోడీ ప్రశంసలు..!!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిండు పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఒత్తిడి చేసినప్పుడల్లా కేసీఆర్ పరిణతితో వ్యవహరించారన్నారు. చంద్రబాబు… వైసీపీ ఉచ్చులో పడ్డారన్న మోడీ.. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్యాకేజీని స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానించారన్నారు. ప్రత్యేక హోదా …

Read More »

ఏపీ బంద్‌..!

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ బంద్‌.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుప‌టికంటే ఉద్య‌మాల‌ను తీవ్ర‌త‌రం చేయ‌నుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగ‌ళ‌వారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ ప్ర‌క‌ట‌న జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. …

Read More »

మంత్రి కేటీఆర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన విజ‌య్ దేవ‌ర‌కొండ తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. గతంలో అతను ప్రకటించినట్లుగానే ఆ అవార్డును వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం కేటీఆర్ కు అందజేశారు. ఇటీవ‌ల‌ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేసారు. …

Read More »

తెలంగాణ పథకాలకు మమ్ముట్టి ఫిదా..!!

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ని ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటె క్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షి ప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో …

Read More »

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. …

Read More »

సోష‌ల్ మీడియాలో చంద్రబాబు పై వైర‌ల్‌ న్యూస్

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవిశ్వాసం పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?  త‌నంత తానుగా ఘ‌ర్జిస్తున్నాన‌ని, కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని వ‌ణికించే సామ‌ర్థ్యం క‌ల‌వాడిని అని త‌న అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన 18 హామీలు అపరిష్కృతంగా …

Read More »

చ‌ట్ట స‌భ‌ల్లో అరుదైన సంఘ‌ట‌న‌..!

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ ప‌రిధిలోగ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో భ‌గంగా ఒక అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌ను చూసిన వారంతా బ‌హుశా.. చ‌ట్ట స‌భ‌ల్లో ఇది ఒక అరుదైన సంఘ‌ట‌నగా చెప్పుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

పార్ల‌మెంట్‌లో ఎంపీ గ‌ల్లా ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. చంద్ర‌బాబు ఫోన్‌..!

ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. మ‌రో ప‌క్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలంద‌రిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ త‌రుపున మాట్లాడేందుకు పార్ల‌మెంట్‌ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని గుంటూరు ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆహ్వానించి.. పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat