Home / POLITICS (page 386)

POLITICS

నేడు పార్ల‌మెంట్ స‌మావేశం ముగియ‌గానే.. టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా..!

పార్ల‌మెంట్‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగే కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని షాక్ ఇచ్చిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇవాళ త‌న ఎంపీ ప‌ద‌వితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇవాళ జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశంలో పాల్గొంటాన‌న్న జేసీ.. అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌లో, ఆ త‌రువాత జ‌రిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంత‌రం టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఏపీ …

Read More »

లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గ‌న్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!

మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం సాయంత్రం లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరిక గురించి చ‌ర్చించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి …

Read More »

మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తికి 60 రోజుల డెడ్ లైన్..సీఎం కేసీఆర్

రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను (బాలారిష్టాలు -టీతింగ్ ప్రాబ్లమ్స్) ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. మిషన్ …

Read More »

ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

రాష్ట్రంలో ఉన్న  అన్ని వర్గాలను వారి వారి అర్హ‌త‌లు, ప‌రిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …

Read More »

బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తివ్వ‌డం లేదంటే..

తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెత‌కు స‌రిగ్గా స‌రిపోయే తెలుగుదేశం నేత‌లు ప్ర‌చారానికి పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఏనాడూ ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోని టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు త‌గ‌దున‌మ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి త‌న వందిమాగ‌దుల‌తో …

Read More »

టీడీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చ..

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

వైసీపీ నేత‌ల‌తో.. టీజీ వెంక‌టేష్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో రాజ‌కీయం వేడుక్కుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందిన పార్టీలో చేరేందుకు ప‌లువురు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేర‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య స‌భ్యుల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నార‌న్న వార్త తెలుగుదేశం నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంద‌ని తెలుస్తోంది. …

Read More »

జ‌గ‌న్ చెప్పిన ఘ‌ట‌న‌ను వింటే.. క‌ళ్లు చెమ‌ర్చుతాయి..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటున్నారు. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

చంద్ర‌బాబు చేసిన మ‌రో త‌ప్పును.. బ్ర‌హ్మాస్ర్తంగా మార్చుకున్న జ‌గ‌న్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పును రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌వైఎస్ జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రంగా మార్చుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆ త‌ప్పేంటి..? దీని వ‌ల్ల వైసీపీకి వ‌చ్చే లాభ‌మేంటి..? 2019 ఎన్నిక‌ల్లో భాగంగా జ‌గ‌న్ ఈ బ్ర‌హ్మాస్ర్తాన్ని ప్ర‌యోగిస్తారా..? మ‌రి జ‌గ‌న్ వేసే ఈ ప్లాన్‌తో టీడీపీ ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కోనుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

జ‌గ‌న్‌ను తిట్టిన కొద్ది స‌మ‌యంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇంత దారుణ‌మా..?

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేకనే ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేప‌ట్టాల‌నే దుర‌హంకారంతో చాలా మందిని చంద్ర‌బాబు చంపేశాడు అంటూ ఇటీవ‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat