Home / POLITICS (page 388)

POLITICS

సీఎం కార్యాల‌యంలో ఖ‌త‌ర్నాక్ సినిమా స్టోరీ రివీల్‌..!

టాలీవుడ్ మాస్‌మ‌హారాజ్ ర‌వితే, హాట్‌బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఖ‌త‌ర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అయితే, ఆ చిత్రంలో విల‌న్ త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం హీరో ర‌వితేజను లేటు వ‌య‌సులో చ‌దివించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అయితే, ర‌వితేజ‌కు విద్య నేర్పించే గురువుగా క‌మెడియ‌న్ అలీని నియ‌మిస్తాడు ఆ విల‌న్‌. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన‌.. ఆనం కొడుకు..!

ఆనం కొడుకు సీఎం చంద్ర‌బాబుకు ఏమ‌ని షాక్ ఇచ్చాడు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఏమిటి..? అస‌లు ఆనం కొడుకు, చంద్ర‌బాబు మ‌ధ్య ఏం జ‌రిగింది..? ఈ ప్ర‌భావం నెల్లూరు జిల్లా టీడీపీపై ప‌డ‌నుందా..? ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌తో ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి భేటీ నిజ‌మేనా..? ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌తో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌పై ఆనం కుటుంబం స్పందించింది. కాగా, మంగ‌ళ‌వారం నాడు నెల్లూరు న‌గ‌రం 12వ …

Read More »

మా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయ‌నీయం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయ‌మ‌ని..ఇత‌రుల చేత టీడీపీకి ఓటు వేయ‌నీయ‌మ‌ని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కుల కుటుంబాలు వైసీపీ స‌మ‌న్వ‌యక‌ర్త కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి టీడీపీ నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా కేతిరెడ్డి …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై.. ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గుండెల్లో రైలు ప‌రుగెడుతున్నాయ‌ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ష‌ర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్నారు. టీడీపీ కుట్ర‌లో భాగంగానే వైసీపీపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలా, వైసీపీపై చేస్తున్న ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌ను …

Read More »

జ‌గ‌న్ అనే వ్య‌క్తి.. అధికారంలోకి వ‌స్తే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న ప్ర‌గ‌తే ధ్యేయంగా.. బ‌డుగుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా తామున్నామంటూ ప్ర‌జ‌లు నిరూపించుకుంటున్నారు. అడుగ‌డుగునా వైఎస్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో సారి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే దోచుకుంటాడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ లాంటి నాయ‌కుడు ఏపీకి అవ‌స‌ర‌మ‌ని వైసీపీ నేత విజ‌య్‌చంద‌ర్ అన్నారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడు ఉంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వేలాది సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నార‌న్నారు. పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న ప్ర‌తీ ఒక్క‌రిని వైఎస్ …

Read More »

రాజ్య‌స‌భ ఉపాధ్యక్షుడి ఎన్నిక‌..టీఆర్ఎస్ ఓటే కీల‌కం

పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో మ‌రోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుప‌డింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నిక‌లో టీఆర్ఎస్  ఓటు కీల‌కం అవుతుండ‌టం, గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఇటీవ‌ల డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ పదవీ విరమణ చేయ‌డంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఓటు కీల‌కం కానుంది. …

Read More »

మందుబాబులకు గోవా సర్కార్ బిగ్ షాక్..!!

మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన …

Read More »

కెయి..భూమా..టీజీ..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంత మంది సీనియర్ల్ ఉన్న..బుట్టా రేణుకను గెలిపించింది వైఎస్ జగన్

ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ …

Read More »

మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat