Home / POLITICS (page 399)

POLITICS

రైతన్నలకు శుభవార్త చెప్పిన కేంద్రప్రభుత్వం..!!

దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచింది.అందులోభాగంగానేవరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది. see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ . ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.వరితోపాటు …

Read More »

కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తో ఉదయం భేటీ అయి..అల్ఫాహారం స్వీకరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.. see also:యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి తో …

Read More »

చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొన‌సాగుతున్న వారి ప‌రిస్థితి క‌త్తిమీద సాములా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …

Read More »

చంద్ర‌బాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో త‌న పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. తానున్నాన‌న్న భ‌రోసాను …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తార‌స్థాయికి చేర‌డంతో రాజ‌కీయ ప‌రిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్ర‌ధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్ర‌భుత్వం గ‌ట్టిగా పోరాడుతున్నామ‌ని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన‌ పిల్లిమొగ్గ‌లను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా …

Read More »

టీడీపీలో ఇద్ద‌రిపై వేటు..!

ఈ మ‌ధ్య కాలంలో ఏపీ రాజ‌కీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా..? నేనా..? అన్న‌ట్టు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య చ‌తుర్ముఖ పోటీ నెల‌కొన‌నుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు పార్టీల అధినేత‌లు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరింద‌ని, అందుకు సాక్ష్యం చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని తీవ్ర విమ‌ర్శ‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్‌లో జ‌గ‌న్‌కు ఏ మాత్రం తీసిపోన‌ని, తాను క‌నుక పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ కంటే ఎక్కువ మంది ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తార‌ని చెప్పారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ …

Read More »

జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఏడుస్తూ వ‌చ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు సర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు తెలుపుకుంటున్నారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన రాథాకృష్ణ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రను ప్రారంభించిన‌ప్ప‌ట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్ర‌జ‌ల్లో అభిమానం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూనే ఉంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వెంట మేము సైతం అంటూ ప్ర‌జ‌లు అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్ర‌తీ ఒక్క‌రికి తెలిపేందుకు వైసీపీ నిర్వ‌హించే స‌భ‌ల‌కు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్రలో భాగంగా రోజులు గ‌డిచేకొద్ది జ‌న ప్ర‌భంజనం పెరుగుతుందే కానీ.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే వైఎస్ జ‌గ‌న్ ముంద‌డుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat