Home / POLITICS (page 403)

POLITICS

19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శామీర్ పేటలోని బయోటెక్ పార్క్‌ఫేజ్2లో ఉన్న ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. see also:హైద‌రాబాద్‌కు దేవెగౌడ‌..సీఎంకేసీఆర్‌తో ప్ర‌త్యేక భేటీ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.లైఫ్ సైన్సెస్ లో ప్రత్యక్షంగా 2 …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..!

వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం.. ప్ర‌జా సంక్షేమాన్ని తాక‌ట్టు పెట్టే ఈ దేశంలో ఎవ‌రన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే అన్నారు టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు, స్నేహానికి విలువ ఇవ్వ‌ని రాజ‌కీయ నేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్ర‌మేన‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …

Read More »

జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు. “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లకే పెద్ద మోసగాడు. ఎన్టీఆర్ నే నమ్మించి మోసం చేసిన గొప్ప మోసగాడు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో …

Read More »

వైఎస్ఆర్ గురించి ఎవ్వ‌రూ చెపని విధంగా..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగేళ్ల‌పాటు కేంద్రంలో బీజేపీతో క‌లిసి అధికారాన్ని పంచుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో ఏనాడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగిన పాపాన పోలేద‌ని టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..! సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాల‌నే నినాదాన్ని …

Read More »

సీఎం చంద్ర‌బాబు నుంచి ప్రాణహాని..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావునే చంపాడు.. ఆయ‌న ముందు నేనెంత‌, సీఎం చంద్ర‌బాబు న‌న్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉందంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

వైసీపీలోకి టీడీపీ కాపు నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

స్వంత ఖర్చులతో పెళ్లి చేయిస్తా..ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో ఇటీవల ట్రాక్టరు బోల్తా పడి 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 2 లక్షల రూపాయలను ఇవాళ అందజేశారు. అలాగే చదువుకునే విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య అధించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలోనే …

Read More »

ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొర‌పాటు అనుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవ‌చ్చు. ప్ర‌తీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేట‌ర్ లేద‌ని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల కాలంలో …

Read More »

జ‌గ‌న్ జ‌స్ట్ మిస్ – సెల్ఫీ కోస‌మ‌ని వ‌చ్చిన వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రోజు.. రోజుకు జ‌నం పెరుగుతున్నారే త‌ప్ప.. త‌గ్గ‌డం లేదు. అశేష జ‌న సందోహం న‌డుమ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రుగుత‌న్న …

Read More »

గద్వాల నడిగడ్డపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డపై పై గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.సీ ఎం కేసీఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు.అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు. గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat