కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో బడుగుల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.పథకాలతో పాటు పదవుల కేటాయింపు లో నూ ఇది …
Read More »కాంగ్రెస్ పార్టీ పై సంచలన వాఖ్యలు చేసిన దానం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దానం నాగేందర్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పై పలు సంచలన వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో బడుగు ,బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత లేదు.కాంగ్రెస్ లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటివరకు డిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాల్ని పార్టీ హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా ” జయశంకర్ సార్ స్పూర్తి సభ “
టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు అధ్సక్షతన ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.నేతలందరు ఇప్పటినుండే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.అందులోభాగంగానే రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుదనే ధీమాతో ఇప్పటికే వివిధ పార్టీలోని నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసి కారేక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత …
Read More »కాంగ్రెస్లో కల్లోలం…దానం ప్రెస్మీట్లో ఏం చెప్పనున్నారు..?
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు రాహుల్కు లేఖ రాశారు. ఆయనతో పాటుగా నగరానికి చెందిన ఓ మంత్రితో పాటు పలువురు నేతలు సైతం కాంగ్రెస్ను వీడనున్నట్లు సమాచారం. దానం రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, …
Read More »ఆ మెసేజ్ లను చూడనివ్వట్లేదు..రేణూ దేశాయ్ సంచలనం..!!
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పలు టీవీ చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.ఈ క్రమంలోనే ఇటీవల రేణు దేశాయ్ ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే మరోసారి తాజాగా ఈ ఇన్స్టాగ్రామ్లో స్విమ్ డ్రెస్లో …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం..!!
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్రెడ్డి, మిథున్రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..
ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన …
Read More »కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …
Read More »