ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడకు చుట్టుకుంటోందని చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు డెడ్లైన్ విధించారు. పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను అదేశించారు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో …
Read More »జగన్ కోసం తూ.గో.జి. డప్పు కళాకారులు ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్పై పూల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో …
Read More »ప్రోటో కాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..??
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు , ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుతనం గురించి అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ ఏ సభలో పాల్గొన్నా.. ఆ సభకు అన్ని మీడియా ప్రతినిధులందరూ తప్పక హాజరవుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్నదానిపైనే కాన్సట్రేషన్ చేసేందుకన్నమాట. see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్ అందులో భాగంగానే వర్ధంతిని జయంతి, జయంతిని వర్ధంతి …
Read More »జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్పై నెపం వేస్తూ పరకాల రాజీనామా …
Read More »జలీల్ఖాన్ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ
టీడీపీ నేతలు ఒకరిని మించి మరొకరు కామెడీలు చేయడంలో పోటీ పడుతున్నారని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్` బ్రాండ్ అంబాసిడర్ జలీల్ఖాన్ను మించిపోయేలా ఉన్నాయనకుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయకుడి మాటలు ఇంతకుమించి ఉన్నాయంటున్నారు. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ వీవీ చౌదరి. see also:జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ …
Read More »వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!
గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …
Read More »జగనన్నా.. సాయం చేయండి..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యత్ర తూర్పు గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటి వరకు ఏపీలోని పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇవాళ 193వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. పీ.గన్నవరం మీదుగా ప్రారంభమై లంకల గన్నవరం నుంచి మండెపులంక, కందలపాలెం, …
Read More »సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!
బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …
Read More »దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు చొరవతో నేడు పరిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవల ఎల్బీనగర్లో జరిగిన మన నగరం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల నుండి భూ సంబంధిత వివాదాలు …
Read More »