Home / POLITICS (page 413)

POLITICS

ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంత‌పురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిప‌త్రి..నియోజక వర్గం అనంత‌పురంలో త‌మ‌కు తిరుగులేదు అంటారు జేసి బ్ర‌ద‌ర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయ‌డం …

Read More »

అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం …

Read More »

వైఎస్ జగన్ దెబ్బకు..ప్రస్తుత టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఇక ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై యోచనలో వున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటం, ధన ప్రభావం ఎక్కువ కావటంతో పాటు వర్తమాన రాజకీయాల్లో వస్తోన్న మార్పులతో ఆయన పోటీ పడలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కుమారుడు చేతికి అందివచ్చినా , ఆయనకు రాజకీయాల పట్ల కంటే వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి ఎక్కువట. దీనికి తోడు …

Read More »

ఏపీకి ప‌ట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించిక‌పోయినా స‌రే, నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏ వ‌ర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్ట‌కుండా అభివృద్ధి చేసిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నాయ‌కుడికి, ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించ‌కుండా కుట్ర‌లు ప‌న్నుతుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న‌ష్టం జ‌రుగుతుంటే.. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా డ‌యాఫ్రం వాల్ గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. అస‌లు సాంకేతిక‌త‌పై ఏమీ అవ‌గాహ‌న లేని వ్య‌క్తి సీఎం సీటు గురించి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డినా.. వృధా …

Read More »

డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ లో ఇప్పటికే ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది.తాజాగా రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది .భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సబ్జెక్టులతో పాటు.. భవిష్యత్తులో ఉపయోగపడే IAS, IPS లాంటి పరీక్షల కోసం కోచింగ్ లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే నూతన విద్యావిధానానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది . see also:ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!! …

Read More »

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. see also:వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు..! రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …

Read More »

కొమురవెల్లికి మహర్దశ..మంత్రి హరీశ్

కొమురవెళ్లి మల్లన్న స్వామివారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు .మన్త్రిఒ వెంట శాసన సభ విప్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆలయంలోని పాలక మండలి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిపారు. ఈ మేరకు …

Read More »

ప్ర‌ధానికి సీఎం కేసీఆర్‌ పది విన‌తి ప‌త్రాలు..అందులో ఏముందంటే..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …

Read More »

కేసీఆర్ పాల‌న ఎఫెక్ట్‌….అపోజిష‌న్ హాలీడే

తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat