ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాళ జగన్ ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఈ క్రమంలోనే రేపటి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ …
Read More »హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..
రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …
Read More »జలీల్ ఖాన్.. పబ్లిక్ గా మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..వీడియో
టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అని గతంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి జలీల్ ఖాన్ వార్తల్లోకి ఎక్కారు. జలీల్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ విజయవాడ నగరంలోని నైజాం గేట్ సెంటర్లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చారు. ప్రారంభోత్సవ సందర్భంగా శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో అయన కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్ను …
Read More »సొంత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్..!!
భారతీయ జనతా పార్టీ కి ఉహించని షాక్ తగిలింది.గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపి కి ఎదురు గాలి వీస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి మంచిగ లేదని తేలింది. దీన్ని బట్టి ఉత్తరాదిలో బీజేపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది.గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో …
Read More »జగన్ చరిత్ర.. అవినీతి మయం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కాగా, మంత్రి జవహర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు. మీ …
Read More »చంద్రబాబు 40 ఏళ్ల అనుభవానికి నిదర్శనం ఇదే..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సర్కార్ పనితీరును పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రజలు నిలదీశారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను నిడదవోలు ప్రజలు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకుంటున్నారు. అయితే, జగన్ పాదయాత్ర నిడదవోలు వైపుగా వెళుతున్న సమయంలో.. అటువైపుగా పొలాల బావి నుంచి బిందెల్లో తాగు నీరు …
Read More »అప్పుడే చంద్రబాబకు ఆ భయం పట్టుకుందా..??
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయం. అయినా, చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. ఇంతకీ చంద్రబాబును అంతలా వణికిస్తున్న ఆ భయం ఏమిటి..? అన్న విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. అయితే, ఏపీ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి …
Read More »హే.. బాలకృష్ణ మళ్లీ వేసేశాడు..!
ఏమన్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతుండటం ప్రతీ ఒక్కరికి తెలిసి నవిషయమే. ఎవరైనా ప్రముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారినప్పుడు ఇటువంటి ఆడియోను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ వీడియో. అయితే, శుక్రవారం అనంతపురం …
Read More »చంద్రబాబు సర్కార్ మరో భారీ కుంభకోణం.. వెలుగులోకి..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ మోడల్గా మార్చేసింది. అమరావతిని అభివృద్ధి పేరిట సింగపూర్ కంపెనీలకు అమాంతం రాసేశారు. భూమి, వసతులు, పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాలను ఏపీ ప్రభుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అసలు విషయానికొస్తే.. రాజధాని అమరావతి ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాయి. …
Read More »సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించనుంది. వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తూ, మెరుగు పరచడం కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కార్ దవాఖానాల ద్వారా వైద్య సేవలు పొందే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వాళ్ళకి మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అందించేందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ని …
Read More »