Home / POLITICS (page 420)

POLITICS

వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..!

ఖైదీల విడుద‌ల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయం చేసింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డిని హ‌త్య చేసిన ఖైదీల‌ను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రాజ‌కీయ సిఫారసుల ఆధారంగా ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్నార‌న‌డానికి తాజాగా ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోనే నిద‌ర్శ‌నం. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..! రిజ‌బ్లిక్‌డే రోజు సంద‌ర్బంగా ఖైదీల‌ను విడుద‌ల చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఇప్పుడే …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

హ‌త్యా రాజ‌కీయాలు, ఆర్థిక నేరాలు చేసింది ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమానే. స్వ‌ర్గీయ వంట‌వీటి మోహ‌న రంగా హ‌త్య కేసులో మంత్రి దేవినేని ఉమాను ముద్దాయిగా చేర్సాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే, ప్ర‌ణీత‌ను సైతం చంపి రాజకీయాల్లోకి వ‌చ్చావు అంటూ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై మాజీ హోం మంత్రి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాదయాత్ర‌లో న‌డించేందుకు ప్ర‌జ‌లు వారంత‌గా వారే ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 184వ రోజు కొన‌సాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..! అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఎప్పుడూ చేయ‌ని …

Read More »

నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్

తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు దేశంలో ఏ స్పీకర్ చేయని విధంగా కాసేపు రైతులా మారి నాగలి పట్టి దుక్కి దున్నాడు.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఆయన పల్లె నిద్ర చేశారు. ఉదయం ప్రజలతో కలిసి వెళ్లి …

Read More »

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానుల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఇడుపులపాయ నుంచి ప్రారంభించి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించేలా నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న ఆద్యాంతం ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లకు ప‌రిష్కారాల‌ను …

Read More »

కాంగ్రెస్ కు బిగ్ షాక్..కేంద్రమాజీ మంత్రి కన్నుమూత..!!

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి ఎల్.పి షాహి కన్ను మూశారు.గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో భాధపడుతున్నారు.అయితే తన కుటుంబ సభ్యులు ఎ యి మ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.చికిత్స పొందుతూ అయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.బీహార్‌ రాష్ట్రనికి చెందిన షాహి 1980 బిహార్ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అడుగు పెట్టారు. 1984లో ముజఫర్‌పూర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు.

Read More »

జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వెంటే మేమంటూ ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. see also: అంతేకాకుండా, ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ ప‌లు …

Read More »

వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అ‍న్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్‌ చేశారు. see also:జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..! see also: ‘పత్ర్యేక …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి బిగ్ షాక్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ వ‌ద్ద చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ సామాన్య‌ల‌పై చేస్తున్న దాడుల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. SEE ALSO: ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల కాలంలో వైఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat