Home / POLITICS (page 423)

POLITICS

వైసీపీ నేత‌ల‌పై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ జ‌గ‌న్ ఏపీలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కాజేశాడు.. వేలాది ఎక‌రాల వ‌క్ఫ‌బోర్డ్ స్థ‌లాల‌ను కాజేసిన చ‌రిత్ర దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసిన‌ట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడిన‌ట్టుగాను వైసీపీ నేత‌లు చిత్రీక‌రిస్తున్నార‌న్నారు. see also:ఈరోజు వైఎస్‌ జగన్‌ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …

Read More »

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అందుకు కార‌ణం జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంద‌న్న వార్త‌లు తెర‌పైకి రావ‌డ‌మే. క‌ర్ణాట‌క సీఎంగా కుమార స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యార‌న్న వార్త‌లు టీడీపీ, కాంగ్రెస్‌తో రాజ‌కీయ పొత్తు కుదుర్చుకుంద‌న్న క‌థ‌నాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేత‌ల‌పై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! ఇదిలా …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ స‌వాల్‌..!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇవాళ‌ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …

Read More »

నెదర్లాండ్స్‌ ప్రధానికి సోషల్ మీడియా ఫిదా..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెదర్లాండ్ (డచ్) ప్రధానమంత్రి మార్క్ రుట్టే వీడియో నే కనపడుతుంది.ఎందుకంటే అయన చేసిన చిన్న పని ఆయనే సరిదిద్దుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభలోకి వెళ్లటానికి బయలుదేరారు. నడుస్తూనే ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని మరో అధికారితో మాట్లాడుతూ వస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ దాటే సమయంలో ఆయన చేతిలో కాఫీ కప్పు …

Read More »

అయ్య బాబోయ్‌.. ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌డిగి పారేసింది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌తోపాటు, ఇటీవ‌ల కాలంలో ఏపీ నీటి ప్రాజెక్టుల విష‌యంలో చోటు చేసుకున్న అవినీతి పై ఇప్పుడు ప్ర‌జ‌లంతా పెద‌వి విరుస్తున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో 600 హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌క పోగా.. ఏపీకి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని సైతం ప‌క్క‌న పెట్టి.. త‌న …

Read More »

స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం..

లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …

Read More »

త‌ణుకు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్ర‌జ‌లు పాల్గొని జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డంతోపాటు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి త‌ణుకు ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు త‌మ‌పై చేస్తున్న దాడుల గురించి జ‌గ‌న్‌కు …

Read More »

బీజేపీకి అయోధ్య పూజారి శాపనార్థాలు..

గతకొన్ని రోజుల నుండి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..బారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే.అయితే బీజేపి ఓటమిపై అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ స్పందించారు. 2014 ఎన్నికల్లో శ్రీరాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే బీజేపీ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే …

Read More »

అగ్రిగోల్డ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!!

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించినకేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల వరకు ఆస్తుల కొనుగోలుకు వెనకడుగు వేసిన జీఎస్సెల్ గ్రూప్.. మళ్లీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు విచా రణసందర్భంగా కీలకపరిణామాలు ఏర్పడ్డాయి. see also;నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.! అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat