Home / POLITICS (page 437)

POLITICS

 ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్ జగన్ తో అనంత సోదరులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్‌ నాయుడు, లింగదహాళ్‌ సర్పంచ్‌ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ …

Read More »

జ‌గ‌న్‌ని అరెస్టు చేయ‌డం ఖాయం – మంత్రి అచ్చెన్న సంచ‌ల‌నం..!!

ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా ,ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జ‌గ‌న్ పై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత వైఎస్‌ కుటుంబాన్ని ఓడించాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. కొడాలి నాని, అనీల్ కుమార్ యాద‌వ్‌, రోజా, …

Read More »

జ‌గ‌న్‌, పురందేశ్వ‌రిల‌పై వైర‌ల్ న్యూస్‌..!! నిజ‌మెంత‌..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌యవంతంగా కొన‌సాగుతోంతి. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ద్వారా ఏ …

Read More »

కేటీఆర్ , జగన్ రియల్ హీరోస్..లోకేష్ ,పవన్ ఫేక్ హీరోస్..!!

ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ …

Read More »

లోకేష్ పై మరోసారి సంచలన వాఖ్యలు చేసిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా సాధన కోసం ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన అభిమానులు మంత్రి లోకేష్ గురించి అడుగ్గా..లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. …

Read More »

సకల జనుల పాలన..!!

70సంవత్సారాల పాలనలో మొదటిసారి అగ్రవర్ణాల గడప తొక్కిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు. సమైక్యాంధ్ర రాష్ట్రం లో అత్యధికంగా పాలించిన మా రెడ్డి ల పాలన లో, పాలించిన నాయకులే అభివృద్ధి చెందిండ్రు కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ కూడా పురోగతిని సాధించలేదు , కేవలం పాలించిన ముఖ్యమంత్రులు , మంత్రులు వారి కుటుంబాలే పురోగతి చెందినారు.ఇన్నేళ్ల పాలనలో పేద రెడ్డి , పేద రెడ్డి గానే , బలిసిన …

Read More »

జగన్ ఒక్క మాట రా అంటే చాలు.. 1000 మంది అనుచరులతో వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే …

Read More »

కేసీఆర్ అంటే కిసాన్ చంద్రశేఖర్‌రావు..ఎంపీ సుమన్

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  సుమన్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతును రాజుగా చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాయజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ విప్లవం …

Read More »

అదృష్టం అంటే కుమారస్వామి దే..!!

అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ …

Read More »

సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన కేటీఆర్‌

రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సుదీర్ఘ‌కాలంగా తీర‌ని క‌ల‌గా ఉన్న వ‌డ్డెర విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వరలోనే వడ్డెర సోసైటీలకు, ఎస్సీ యస్టీ యువకులతో ఏర్పడే సోసైటీలకు మాన్యూఫాక్చర్ సాండ్ ప్లాంట్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచుల నుంచి  వస్తున్న సహాజ ఇసుక బదులు మాన్యూఫాక్ఛరింగ్ సాండ్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని, అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat