Home / POLITICS (page 439)

POLITICS

టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్‌..! ”ఫుల్ జోష్‌లో వైసీపీ శ్రేణులు”..!!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుందా..? ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల నేప‌థ్యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఏ పార్టీకి..? గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ఇప్పుడేమంటున్నారు..? ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 2014 ఎన్నిక‌ల సీన్ రివ‌ర్స్ కానుందా..? ప‌్ర‌స్తుతం రాజ‌కీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత‌..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

రైతు బంధు కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చింది..కేటీఆర్

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  అనేక పథకాలను ప్రవేశపెట్టింది.అందులోభాగంగానే రైతులకు ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను , పాసు పుస్తకాలను తీసుకుంటున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. …

Read More »

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి ప‌ద‌వి..!!

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి ప‌ద‌వి..!! మా ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి వంద కోట్ల రూపాయ‌ల‌తోపాటు మంత్రి ప‌ద‌వి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌న్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు విచ్చ‌ల విడిగా చెల‌రేగిపోతూ త‌మ పార్టీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌స్ట్ మిస్‌..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌కీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేస‌వి కాలాన్ని సైతం త‌ల‌ద‌న్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒక‌రికొక‌రు వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌ల వ‌ర‌కు వెళ్లి.. మీపై కేసులు పెడ‌తాం అంటూ ఒక‌రంటే.. మీపై కూడా కేసులు పెడ‌తామంటూ మ‌రొక‌రు ఇలా రాజ‌కీయ నాయ‌కులు …

Read More »

యడ్యూరప్ప అనే నేను..!!

మొత్తానికి యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ఎన్నికల ముందునుంచే మే 17 న ఉదయం నేను సీ ఎం గా ప్రమాణం చేస్తా అని ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. #Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS — ANI …

Read More »

యడ్యూరప్ప గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..!!

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణం చేయనున్న క్రమంలో ఆయన గురించి మీకు తెలియని విషయాలు.. యడ్యూరప్ప తల్లిదండ్రులు సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ. యడ్యూరప్ప భార్య పేరు మైత్రిదేవి.ఆయనకు ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి) 2004లో యడ్యూరప్ప భార్య మైత్రిదేవి ప్రమాదావశాత్తు మరణించింది. యడ్యూరప్ప అసలుపేరు యడియూరప్ప . 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో …

Read More »

కంటతడి పెట్టిన సిద్దరామయ్య..!!

కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడిన విషయం తెలిసిందే.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేపీసీసీ కార్యాలయంలో జాతీయ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కంటతడి పెట్టారు. నిన్న (బుధవారం ) కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భేటీలో పలువురు సీనియర్లు సిద్దరామయ్యపై విమర్శలు చేశారు . ఓటమికి సిద్దరామయ్యనే బాధ్యుడని వారు ఆరోపించారు. నొచ్చుకున్న సిద్దరామయ్య   కంటతడి పెట్టారు. పార్టీని మరోసారి అధికారంలోకి …

Read More »

నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం..!!

కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితర …

Read More »

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. …

Read More »

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat