మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్కు అయన సూచించారు. ఈ మేరకు పవన్కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 142వ రోజు షెడ్యూల్ ఇదే..!!
ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 142 వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్ విడుదలైయ్యింది.నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ జగన్ కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం …
Read More »”కృష్ణా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్”..వంగవీటి రాధా మాస్టర్ ప్లాన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఎండను సైతం లెక్కచేయకుండా అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు …
Read More »జగన్ కృష్ణా జిల్లాలో ఉండగా.. చంద్రబాబుకు మరో బిక్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ వీకెండ్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర యువనేత, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విటర్లో చాలా యాక్టివ్గా ఉంటూ.. ట్విటర్లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. ఆపదలో ఉన్నవారికి అన్నా అంటే ఆదుకునే గొప్ప మనసు మంత్రి కేటీఆర్ ది. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ఎంతో మంది తమ కష్టాలు, సమస్యలపై కేటీఆర్ కు ట్విట్ చేస్తారు.కొన్ని సార్లు …
Read More »నువ్వెంత.. నీ బంతుకెంత..??
సినీ నటుడు కృష్ణమరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం చంద్రబాబు శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేక హోదా కోసమంటూ ధర్మపోరాటం పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2014లో తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేఝశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాదంటూ ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తాను ముఖ్యంత్రి పదవిలో ఉండి, నాలుగేళ్లు గడిచినా …
Read More »సీఎం కేసీఆర్ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని సీఎం కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని …
Read More »అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన ప్రతి అక్షరం..భరత్ అనే నేను సినిమాలో హైలేట్ ..వీడియో
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో యువనాయకులకు కొదవలేదు. జగన్పై వివిద పార్టీ కార్యకర్తలు చేసే ఆరోపణలను తిప్పికొట్టే దమ్మున్న యువ కిరణాలు ఉన్నారు. కొత్తగా అలాంటి యువకిరణమే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్. వైసీపీలో దమ్మున్న నాయకుడిగా పేరు పోందాడు. యువ రక్తం కావడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.ఎంతంటే అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఈర్ష్య పడేంత ఫాలోయింగ్. వైసీపీలో ఇప్పటి …
Read More »బాలయ్య ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …
Read More »ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం..!!
నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »