తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.కాగా …
Read More »బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవరిదో తేల్చేసిన లోక్నీతి-సీఎస్డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!
ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తన అనుచరగణంతో చేసిన సర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేపడుతుందంటూ రిపోర్ట్ విడుదల చేసిన విషయాన్ని మరిచిపోకముందే.. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఏకీ భవించింది. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …
Read More »ఏపీ ప్రత్యేక హోదా ద్రోహులు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ద్రోహులు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభించిన విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు, ప్రత్యేక హోదా …
Read More »చంద్రబాబు ఆ పని చేయడం చాలా బాధగా ఉంది..టీడీపీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం …
Read More »అనంత టీడీపీకి బిగ్ షాక్..!
అనంతలో ఆట మొదలైంది.. వైసీపీలోకి ఆ ఇద్దరు..!! అవును, అనంతపురం టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు వైసీపీలో చేరనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్రలో భాగంగా టీడీపీ అవినీతి పాలనను ఎండగడుతూ.. ప్రత్యేక హోదపై ప్రజలను చైతన్య …
Read More »చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు ఎన్నికోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒక్క రోజు దీక్షకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేస్తున్నారు.విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.ఇందుకోసం స్టేడియంలో ఏసీలు,సౌండ్ సిస్టమ్స్ ,టెంట్లు తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పనులను జిల్లా కలెక్టర్ ,పోలిస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.దీక్ష జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనాలు,మజ్జిక పంపిణి చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం …
Read More »వైసీపీ..శ్రీ రెడ్డికి మధ్య ఉన్న సంబంధంపై తమన్నా క్లారిటీ
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని..అందుకు 5 కోట్లు ఇస్తానని ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ చెప్పాడని శ్రీ రెడ్డి తమన్నా సింహాద్రి తో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. see …
Read More »వైఎస్ జగన్ కోసం కర్నూల్ జిల్లాలో…90 శాతం మంది ఏం చేస్తున్నారో తెలుసా..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ పార్టీ అత్యదికంగా సీట్లు గెలిచిందే కర్నూల్ జిల్లాలోనే. ఏన్నో ఏళ్ల నుండి వైసీపీకి కంచుకోట కడప…దీని తరువాత కర్నూల్ ఉండేది కాని ఇప్పుడు కర్నూల్ తరువాత కడప అనే విదంగా మారింది. అంతలా వైఎస్ జగన్ మీద అభిమానం పెంచుకున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు. దీనికి ఉదహరణ కూడ 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలిచిన సీట్లే. అయితే …
Read More »ఏపీలో మరో అది పెద్ద కుంభకోణానికి తెరలేపిన చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లక్షల కోట్లనిధులను సంతర్పణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం కష్టమేనని సర్వే సంస్థలు తేల్చేయడంతో, రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు, తన రాజకీయ చాణుక్యతతో ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి తెర తీశారు. అందుకు …
Read More »భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!
తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో …
Read More »