తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఇవాళ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఎంపీ సంతోష్ కుమార్ తో తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీలిద్దరూ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కాసేపు ముచ్చటించారు.
Read More »రైతన్నలకు మంత్రి హరీష్ భరోసా..!!
రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.అన్నదాతలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.వానాకాలం పంట వేసే వరకు సహాయం అందిస్తామని తెలిపారు.పంట పెట్టుబడి,నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టికి వడగండ్ల కడగండ్లను తీసుకెల్తానని మంత్రి అన్నారు.రెండురోజుల్లో పంట నష్టంపై నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ రావు ఆదేశించారు. అకాల వర్షాలు,వడగండ్లకు దెబ్బతిన్న పంటలను …
Read More »కాంగ్రెస్ నేతలను నిలదీయండి.. మంత్రి హరీష్
ప్రజావ్యతిరేక కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలకు తాగు,సాగునీరు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను తిప్పికొట్టాలని ఆయన సోమవారం నాడు కోరారు.తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరగకుండా కోర్టులలో కేసులు కోర్ట్ ల్లో కేసులు …
Read More »చంద్రబాబుపై ప్రముఖ సినీ నటి సంచలన వ్యాఖ్యలు..!!
టీడీపీ పార్టీ చంద్రబాబు సొత్తు కాదు..!! అవును, టీడీపీ చంద్రబాబు సొత్తు కాదు, నాడు సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మరీ చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. ఇక అప్పట్నుంచి సీనియర్ రామారావు వారసులైన బాలకృష్ణ, హరికృష్ణలను రాజకీయంగా చంద్రబాబు తొక్కేశారు. సీనియర్ రామారావు మనవళ్లను కూడా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో అణగదొక్కారు. ఇప్పటికైనా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. జూ.ఎన్టీఆర్ మాటలు స్టార్ట్ చేస్తే ఆపడు. 2014 …
Read More »కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..
తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …
Read More »పవన్ కళ్యాణ్కు ముడుపులు అందాయి..! నేనే సాక్ష్యం..!!
అవును, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముడుపులు అందాయి. అందుకు నేనే సాక్ష్యం, కావాలంటే మోడీ, చంద్రబాబుల నుంచి పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకున్న స్థలంతోపాటు, సమయం కూడా చెబుతాను. స్థలం చిత్తూరు, సమయం అర్థరాత్రి. తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకుని టీడీపీ, బీజేపీ పార్టీల తరుపున ప్రచారం …
Read More »కళ్లు బయర్లుకమ్మే వాస్తవ కథనం మీ కోసం..!!
2 లక్షలా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించి దుబాయ్లోని నల్లధనం విలువ..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో అతి సంపన్నుడు అన్న వాస్తవాన్ని ఇటీవల జరిగిన సర్వే తేల్చిన విషయం తెలిసిందే.చంద్రబాబు నాయుడు దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్నుడు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక నల్లధనం కలిగిన ముఖ్యమంత్రుల్లోనూ ఫస్ట్ప్లేస్ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు తాను చేసిన …
Read More »నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా …
Read More »ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒకమాట…అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పి అత్యతం దారుణమైన పాలన సాగించారు. అయితే వీరి ఆనందం ఇక మరెన్నో రోజులు లేదు. వీరి పాలన …
Read More »ఏపీ రాజకీయాలపై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »