అవును, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై పెట్టిన కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్న విషయాన్ని ఒప్పుకున్నారు సీబీఐ మాజీ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జేడీ లక్ష్మీ నారాయణ. జగన్ మీద వచ్చే విమర్శలన్నీ ఆరోపణలే. అందుకే వైఎస్ జగన్పై ఉన్న కేసులన్నీ వీగిపోతాయి. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి …
Read More »కేసుల మాఫీ కోసం ప్రధాని కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం 2014 ప్రధాని మోడీ కాళ్లను పట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్రధాని కాళ్లు పట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఏపీ …
Read More »అసలు కారణం ఇదే..!!
అసలు కారణం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీబీఐ …
Read More »గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!
ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో …
Read More »వాళ్లు కనిపిస్తే చెప్పుతో కొట్టండి..!!
కనిపిస్తే చెప్పు తెగేదాక కొట్టండి వాడిని..!! ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, అలాగే, ఓ టీవీ ఛానెల్పై సినీ నిర్మాత సీ.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యావత్ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ …
Read More »చంద్రబాబు సర్కార్పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..ఇద్దరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది …
Read More »అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్..!!
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్రస్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కాగా, ఇవాళ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి …
Read More »అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!
గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు కడప , కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. …
Read More »ప్రత్యేక హోదాకు చంద్రబాబు శుద్ధ వ్యతిరేకి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది, ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి, ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తా, అంతేకాదు, రైతులకు సంబంధించిన, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలన్నింటిని మాఫీ చేస్తానంటూ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు తీరా అధికారం …
Read More »