రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల్లో సహజంగా ఏం జరుగుతుంది? బలం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. మద్దతు లేని వారు తమ పనేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! తమకేమాత్రం బలం లేకున్నా..కేవలం మీడియాలో కనిపించేందుకు…వార్తల్లో ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం పార్టీని కామెడీ పాలు చేసేదేనని స్వయంగా కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటుండటం గమనార్హం. see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన …
Read More »నయనతార చంద్రబాబును అలా ..!!
పలువురితో ఎఫైర్స్ నడిపిన నటీమణుల్లో నయనతారది ఎన్నో స్థానమో అన్న విషయం పక్కన పెడితే… దక్షిణాది సినీ ఇండస్ర్టీలలో మాత్రం ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతుండటం విశేషం. అయితే, ఈ హాట్బ్యూటీ నటించిన తాజా చిత్రం కర్తవ్యం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. నాడు విజయశాంతి, నేడు నయనతార అనేలా తన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకునేలా తన నటనా ప్రతిభను …
Read More »పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!!
పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!! అవును, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్కట. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో ములాఖత్ అయి ఏపీ ప్రజలను నట్టేట ముంచారట. అంతటితో ఆగక టీడీజీ, బీజేపీ మేనిఫెస్టో పోస్టుల్లో పవన్ కల్యాణ్ తన ఫోటో వేయించుకునేందుకు ఎంతో తాపత్రయ పడ్డారట. నా మద్దతు టీడీపీ, బీజీపీకి ఎల్లవేళలా ఉంటుందని కుండబద్దలు …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ జీవన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …
Read More »2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో పూర్తి చేసుకుని ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. అయితే, నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా వేటపాలెం అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట మీదుగా రామకృష్ణాఉరం, చీరాల వరకు తన ప్రజా సంకల్ప యాత్రను …
Read More »జగన్పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »కళ్యాణమస్తు..! రేపే మంథనిలో 250మందికి సామూహిక వివాహాలు
తెలంగాణ రాష్ట్రం మంథని నియోజకవర్గంలోని పేద బిడ్డల పెద్దన్నగా ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఎన్నో సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ..మంథని నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. see also :వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..! ఈ క్రమంలో 250 మందికి సాముహిక వివాహాలను ఈ నెల 12 న అంగరంగ …
Read More »వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!!
వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!! అవును, మీరు చదివింది నిజమే. త్వరలో జగరనున్నరాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ టీడీపీకే ఓటేస్తారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా దేశంలోనే సీనియర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం …
Read More »బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ పీఠాన్ని వేడెక్కిస్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం, అధికారం కోసం బీజేపీ, టీడీపీ ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచాయి. శ్రీ వేంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో నేటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోడీ, చంద్రబాబు …
Read More »