Home / POLITICS (page 496)

POLITICS

రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?

ఎన్నికలు సమీ పిస్తున్న వేల..కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్యఫ్రంట్‌ ఏర్పాటు జరుగుతున్న క్రమంలోభాగంగా సోనియాగాంధీ తాజాగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఈ నెల 13 న విందుకు ఆహ్వానించింది.ఈ మేరకు ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ నేపధ్యంలో ” సోనియాగాంధీ ఇచ్చేది విందుమాత్రమే కాదు.. . ప్రతిపక్షాల ఐక్యత, బల …

Read More »

కోదాడ నుంచే టీఆర్‌ఎస్ విజయయాత్ర..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రగతి సభ లో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రగతి సభలో మంత్రి ప్రసంగిస్తూ..వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే టీఆర్‌ఎస్ పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ర్టానికే ముఖద్వారం కోదాడ. 2019 …

Read More »

సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల‌లో 30 ప‌డ‌క‌లను 50 ప‌డ‌క‌ల‌కు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో క‌లిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి …

Read More »

రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే …

Read More »

పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇలా చేశారు..వైఎస్ జగన్ తో ఓ అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుక వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. సోమవారం నాగులపాడు గ్రామంలో ప్రవేశించే సరికి పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సీసీ రహదారిపై రంగులు కలిపిన ఉప్పుతో అక్షరాలను రాసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దీనికి గుర్తుగా జగన్‌ అక్కడో రావి మొక్కను నాటి జెండాను ఆవిష్కరించారు. …

Read More »

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత‌..! డేట్ ఫిక్స్‌..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

2019లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ప్రీపోల్ సర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే, ఏపీలో అధికార‌పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్ర‌ధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌నే హోరా హోరీ పోరు సాగ‌నుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …

Read More »

కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు …

Read More »

2019లో గెలుపు టీడీపీదే.. క‌న్ఫాం చేసిన జ‌లీల్ ఖాన్‌..!!

2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు త‌ధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో అస‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలే క‌నిపించ‌డం లేద‌న్నారు. రాజ‌కీయ పార్టీ అనేది నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, వ్య‌క్తిత్వం మీద …

Read More »

ప‌వ‌న్‌కు తిట్లు.. మ‌హేష్‌కు ప్ర‌శంసలు..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రువును మహేష్ న‌డిబ‌జారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్ర ప్ర‌భుత్వం బీజేపీతో కుమ్మ‌క్కై ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టి మ‌రీ ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏపీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat