Home / POLITICS (page 499)

POLITICS

సంతోష్ కు రాజ్య‌స‌భ‌..కామెడీ పాల‌వుతున్న కాంగ్రెస్‌..!

తెలంగాణ‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షంగా ప్ర‌భుత్వంలోని లోటుపాట్ల‌ను ప్ర‌స్తావించి ప‌రిష్కారం చేయాల్సిన విప‌క్షం వ్యక్తిగ‌త దాడికి పాల్ప‌డుతోంద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కుటుంబ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమ‌ర్శ‌లు కాంగ్రెస్ పార్టీని న‌వ్వుల పాలు చేస్తున్నాయ‌ని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువ‌నేత జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావుకు రాజ్య‌స‌భ …

Read More »

100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!

వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయ‌న ఒక‌టే హైరానా ప‌డుతున్న‌డు.. అక్క‌కు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్ల‌లు బ‌య‌లు  దేరిండ్రా క‌నుక్కో.. వంటలోల్లకు మ‌ళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమ‌న్న‌డురా ?.. అయ్య‌గారు నెంబ‌ర్ యాడ‌నో మిస్ప‌యిందిరా.. నీ ద‌గ్గ‌ర ఉన్న‌దారా ?.. మీ అమ్మ వ‌ట్టిగ‌నే ఆగ‌మైత‌ది. ఫంక్ష‌న్ హాల్‌కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే స‌ర్దిపెట్టుకోమ‌ని చెప్పు.. నాయ‌న చెప్పుడు తీరు …

Read More »

జ‌గ‌న్‌..! జైలు, చిప్ప‌కూడు మ‌రిచావా..?? :మ‌ంత్రి జ‌వ‌హ‌ర్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవి త‌న‌ను చాలా బాధించాయ‌ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ అన్నారు. కాగా, మంత్రి జ‌వ‌హ‌ర్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. నీ కుటుంబ నేప‌థ్యం నీకేమ‌న్నా గుర్తుందా..? లేక మ‌రిచిపోయావా..? అని ప్ర‌శ్నించారు. మీ …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌ధాని పిలుపు..బాబు ర‌చ్చ‌పై స్పెష‌ల్ రిపోర్ట్‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితులు ఢిల్లీ వేదిక‌గా మొద‌ల‌వుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమ‌ర్శ‌ల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న స‌మ‌యంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై రిపోర్ట్ ఇవ్వ‌నున్నార‌ని …

Read More »

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …

Read More »

ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!

తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో …

Read More »

బీజేపీ బెదిరింపులకు తెలంగాణ భయపడదు

పాపం . బీజేపీ తెలంగాణ నేతల చెప్పుడు మాటలు విని ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ నాయకులు ఆగమైతున్న తీరు చూస్తుంటే జాలి కలుగుతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం కరీంనగర్ రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఒక గంటా 13 నిమిషాల 40 సెకండ్ల పాటు భారత దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల …

Read More »

మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..

కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …

Read More »

రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి

ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత మోత్కు పల్లి నర్సింహులు వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని …

Read More »

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీకి ఎన్నిసీట్లు వ‌స్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థ‌లు క‌లిసి తేల్చేశాయి. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని బాబు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతాయ‌ని, ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు అంటే డ‌బ్బా రాయుడ‌న్న కామెంట్లు ప్ర‌జ‌ల్లో వినిపిస్తున్నాయ‌ని ఆ స‌ర్వేలో తేలింది. see also : చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat