రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »జగన్ రౌడీయిజం, నీచ చరిత్ర అందరికీ తెలుసు :మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ది ఓ నీచ చరిత్ర అని, జగన్ చరిత్ర అంతా రౌడీయిజంతో కూడుకుందని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్ల పార్టనర్షిప్ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ల పార్టనర్షిప్ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! స్వయాన సినీ నటుడైన పవన్ కల్యాణ్ డబ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్ను రేస్ చేసుకుని, అందుకు చంద్రబాబు, బీజేపీ వద్ద ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్ ప్రజలకు చేసేదేమీ లేదు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తరువాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక హోదా …
Read More »ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. నవంబర్ 6న మొదలైన జగన్ పాదయాత్ర పిబ్రవరి 28న సెంచరీ కొట్టింది. ఇప్పటికే 1350 కి.మీ పైగా సాగిన జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. జగన్ పాదయాత్రకి రెండు రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని వైసీపీ వర్గీయులు తెల్పుతున్నారు. see also : జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!
అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు.. రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!! ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి గత సాధారణ ఎన్నికల్లో ఏపీ ప్రజలకు అమలుకాని హామీలను ఎరగావేసి.. బీజేపీతో జతకట్టి మరీ సీఎం కుర్చీని అధిష్టించారు చంద్రబాబు. అయితే, ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు, స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ఇలా టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీ ప్రజలను నిలువునా ముంచిన …
Read More »జగన్పై కేసులు పెడతాం :మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ కలిసి 14 ఛార్జ్షీట్లను ఫైల్ చేసిందన్నారు. …
Read More »జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గత ఏడాది కడపజిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! ఇక ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏంటంటే జగన్ పాదయాత్ర ఇక్కడే సెంచరీ కొట్టడం విశేషం. ఇక వందరోజుల …
Read More »సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. అయితే, ప్రత్యేక హోదా అంశంపై పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పోరాడకుండా జేఎఫ్సీ అంటూ వేసిన కమిటీ కాలయాపన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, జేఎఫ్సీ కమిటీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ …
Read More »జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీ కో – ఆర్డినేటర్ పురిఘల్ల రఘురామ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురిఘల్ల రఘురామ్ మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. అలాగే నేడు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ …
Read More »