Home / POLITICS / అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా

అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు.

see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పారు.బీజేపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారన్నారు. నాలుగేళ్లలో రైతుకు మేలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు.రైతాంగానికి ఆ పార్టీ చేసేందేమీలేదన్నారు.రైతుల ఆత్మహత్యలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయన్నారు. కేసులు పెడుతామని సీఎంలను బెదిరించడం కాంగ్రెస్,‌ బీజేపీలకు అలవాటేనని పల్లా మండిపడ్డారు.

see also :అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..! రూ.3,300 కోట్ల లెక్క‌ల‌పై త‌డ‌బాటు..!!

see also :శ్రీదేవిను చూడకపోయిన ఆమె మంచితనాన్ని చూశాను -అంధుడైన వీరాభిమాని..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat