వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. వెంటనే ఫోనులో జగన్ పరామర్శ…!
అవిశ్వాస తీర్మాణం.. పవన్కు చెక్ పెడుతూ టైమ్ చెప్పేసిన జగన్ |
జగన్ వైపే అందరి చూపు.. మార్చి 5వ తేదీన వైసీపీ ఏం చేస్తుంది.?
జగన్ సెన్షేషన్ డిసిషన్.. రాజ్యసభ అభ్యర్ధిని ప్రకటించిన వైసీపీ…!
”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి …
Read More »సీయం కుర్చీ కోసమే.. జగన్ పై ఆనం సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తాజాగా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒకవైపు కాళ్లకు బొక్కలు పడినా బ్రేక్ ఇవ్వకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్.. ఏపీ ప్రత్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్కి ఏం చేయాలో అర్ధం కాక.. జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. see also : ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ …
Read More »తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ దోపిడీ చేశారు..మంత్రి సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోపిడి చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీ విజయ సాయి రెడ్డి తప్పుడు సలహా వల్లనే జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారన్నారు.విజయ సాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.సీనియర్ ఐఏఎస్లు సతీష్చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డితెలిపారు. see also …
Read More »కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..ఎమ్మెల్సీ కర్నె
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని …
Read More »